యంగ్ హీరో మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో జిన్నా సినిమాలో నటిస్తున్నారు.అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఈ చిత్రాన్నినిర్మిస్తున్న ఈ చిత్రంలో సన్నీ
నటి పాయల్ ఘోష్పై యాసిడ్ దాడి జరిగింది. పాయల్ తనపై జరిగిన దాడికి సంబంధించిన అంశాలను వెల్లడిస్తూ ఇన్స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ‘ఇంట్లో వాళ్లకు
మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శుక్రవారం స్పోర్ట్స్ బైక్పై ప్రయాణిస్తున్న ఆయన ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో సాయిధరమ్ తేజ్కు తీవ్రగాయాలు అయ్యాయి.
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ షూటింగ్ సెట్లో గాయపడిన సంగతి తెలిసిందే. చెన్నైలో ధనుష్ సినిమా షూటింగ్లో పాల్గొన్న ఆయన లొకేషన్లో ఫ్లోర్పై జారిపడ్డారు. దీంతో ప్రకాశ్రాజ్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నందిగ్రామ్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నియోజక వర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సువెందు అధికారి
స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ గాయం బారిన పడ్డాడు. చెన్నైలోని చెపాక్ మైదానంలో జరుగుతున్న రెండో
కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్కు ఇవాళ ప్రమాదానికి గురయ్యారు. అతడు, అతడి భార్య కలిసి వెళుతున్న కారుకి యాక్సిడెంట్ అయింది. ఈ ఘటన ఉత్తర కన్నడ డిస్ట్రిక్ట్లోని
ఇండియన్ క్రికెట్ టీం మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్కు త్రుటి లో ఘోర ప్రమాదమే తప్పింది. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో అజారుద్దీన్ బుధవారం తన కుటుంబ
హైదరాబాద్ లో మరో భారీ పేలుడు సంభవించింది. సికింద్రాబాద్ లోని ఓ కెమికల్స్ డబ్బా పేలింది. మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ పేలుడు సంభవించింది. రైల్వేస్టేషన్