telugu navyamedia

england

ఒక్కే మ్యాచ్ లో రెండు రికార్డులు క్రియేట్ చేసిన కోహ్లీ…

Vasishta Reddy
భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో వన్ డౌన్ లో బ్యాటింగ్‌ దిగి.. 10 వేలకు పైగా

టాప్‌లేపిన బౌలర్లు.. ఇంగ్లండ్‌పై ఇండియా భారీ విజయం

Vasishta Reddy
టీం ఇండియా మరోసారి దుమ్ములేపింది. పుణె వన్డేలో అద్భుతమైన ప్రదర్శనతో ఇండియా ఘన విజయం సాధించింది. 66 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై భారత్‌ గెలుపొందింది. అటు బ్యాటింగ్‌,

సెంచరీ మిస్‌ చేసుకున్న ధావన్‌.. ఇంగ్లాండ్‌ టార్గెట్‌ ఎంతంటే ?

Vasishta Reddy
తొలి వన్డేలో టీం ఇండియా దుమ్మురేపింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్నతొలి వన్డేలో బ్యాట్స్ మెన్స్‌ విజృంభించడంతో భారీ స్కోర్‌ సాధించింది టీం ఇండియా. ఓపెనర్‌ ధావన్‌ 98 పరుగులతో

వన్డే సిరీస్ కు ఇంగ్లాండ్ జట్టు ఎంపిక… కీలక ఆటగాడు దూరం

Vasishta Reddy
పుణే వేదికగా మంగళవారం(మార్చి 23) నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వన్డే సిరీస్ కు జట్టును ప్రకటించింది.

భారత జట్టుకు గట్టిషాక్… రెండోసారి…?

Vasishta Reddy
భారత జట్టుకు గట్టిషాక్ తగిలింది. అహ్మదాబాద్ వేదికగా శనివారం జరిగిన ఆఖరిదైన 5వ టీ20లో స్లో ఓవర్ రేట్‌కు కారణమైన భారత జట్టుపై మ్యాచ్ రిఫరీ జవగళ్

చివరి టీ20 కి నటరాజన్‌…?

Vasishta Reddy
ప్రస్తుతం భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో రేపు చివరి మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్ లలో టీమిండియా లెఫ్టార్మ్

వన్డే సిరీస్‌కు టీం ఇండియాను ప్రకటించిన బీసీసీఐ

Vasishta Reddy
ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు టీం ఇండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. 18 మందితో కూడిన ఈ జట్టులో గత ఆసీస్‌ పర్యటనలో పాల్గొన్నవారే ఎక్కువగా ఉండటం

టాస్ గెలిచిన ఇంగ్లాండ్… మొదట బ్యాటింగ్ చేయనున్న భారత్

Vasishta Reddy
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్ జట్టు. అయితే 5 మ్యాచ్ ల ఈ సిరీస్ లో

మెరిగిన ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్స్‌.. ఇండియా టార్గెట్‌ ఎంతంటే?

Vasishta Reddy
మొతేరా స్టేడియంలో జరుగుతున్న రెండో టీ-20లో ఇండియా ఘోరంగా విఫలమైంది. ఇంగ్లండ్‌ జట్టు మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. ఇండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొని మంచి స్కోర్‌ను సాధించింది.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇండియా..టీం నుంచి ధావన్‌ ఔట్‌

Vasishta Reddy
మొతేరా స్టేడియంలో కాసేపట్లో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య రెండో టీ 20 జరుగనుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన ఇండియా బౌలింగ్‌ ఎంచుకున్నది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన

టీం ఇండియాకు దిమ్మతిరిగే షాక్‌…ఇంగ్లండ్‌ ఘన విజయం

Vasishta Reddy
అహ్మదాబాద్‌ లోని మొతేరా స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ-20లో టీం ఇండియా ఘోరంగా విఫలమైంది. ఇంగ్లండ్‌ దెబ్బకు టీం ఇండియా దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. మొదటి

ఇండియా టాప్‌ ఆర్డర్‌ విలవిల… ఇంగ్లండ్‌ టార్గెట్ ఎంతంటే..?

Vasishta Reddy
మొతేరా స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ-20లో టీం ఇండియా ఘోరంగా విఫలమైంది. ఇంగ్లాండ్‌ బౌలర్ల దెబ్బకు తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. ముఖ్యంగా టీం ఇండియా టాప్‌