మొతేరా స్టేడియంలో కాసేపట్లో భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టీ 20 జరుగనుంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకున్నది. ఇప్పటికే తొలి మ్యాచ్లో ఓటమిపాలైన
టీం ఇండియా, ఆస్ట్రేలియా జట్లు మరో ఆసక్తికర పోరుకు సిద్ధమయ్యాయి. మూడు టీ20 ల సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా రెండో మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభ కానుంది.