telugu navyamedia

సామాజిక

తెలంగాణలో విజృభిస్తున్న కరోనా.. కొత్తగా 2,381 మందికి పాజిటివ్

vimala p
తెలంగాణ‌లో కరోనా విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం పల్లెలను కూడా వణికిస్తోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోగ్య పరిస్థితి విషమం!

vimala p
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 14న మంత్రికి కరోనా సోకగా హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. అయినప్పటికీ

కర్ణాటక జైళ్ల శాఖకు శశికళ లేఖ

vimala p
అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. శశికళ ముందస్తుగా విడుదల కాబోతున్నాని ఇటీవల సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై హెచ్ఆర్సీలో మహిళ ఫిర్యాదు!

vimala p
తన కుటుంబాన్ని వేధిస్తున్నారని  మిర్యాలగూడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే భాస్కర్‌రావుపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు ఓ మహిళ ఫిర్యాదు చేశారు. తన కుటుంబంపై అక్రమ కేసులు బనాయించి ఎమ్మెల్యే

రేపటి నుంచి రోడ్డెక్కనున్న సిటీ బస్సులు

vimala p
కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ విధించడంతో హైదరాబాదులోని సిటీ బస్సులు గత ఆరు నెలలుగా డిపోలకే పరిమితమైన సంగతి తెలిసిందే. దాదాపు 185 రోజుల తర్వాత

ఏపీలో కరోనా క్రమంగా తగ్గుముఖం!

vimala p
ఏపీలో మొన్నటివరకు విర్జుంభించిన కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా 76,000 కరోనా పరీక్షలు నిర్వహించగా 7,855 మందికి పాజిటివ్ గా నిర్ధారణ

ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ డీన్ జోన్స్ మృతి

vimala p
ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ డీన్ జోన్స్ (59) గుండెపోటుతో మృతి చెందారు. డీన్ జోన్స్ ముంబయిలోని ఓ హోటల్లో ఉండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. దక్షిణ ముంబయిలోని

చైనా నుంచి భార‌త్‌కు దిగుమతులు తగ్గాయి: కేంద్ర మంత్రి గోయ‌ల్‌

vimala p
ఆంక్షాల నేప‌థ్యంలో చైనా నుంచి భార‌త్‌కు దిగుమతులు భారీగా తగ్గాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయుష్ గోయల్ ప్ర‌క‌టించారు. రాజ్య‌స‌భ స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి

దేశంలో కరోనా మహోగ్రరూపం.. 57 లక్షలు దాటిన కేసులు!

vimala p
దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాల్లో విలయతాండవం చేస్తోంది. గత

శ్రీవారిని దర్శించుకున్న ఇద్దరు సీఎంలు

vimala p
ఏపీ , కర్ణాటక రాష్ట్రాల  సీఎంలు వైఎస్ జగన్, యడియూరప్పలు ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి సన్నిధికి వచ్చిన యడియూరప్పకు మహాద్వారం వద్ద వైఎస్

తెలంగాణలో కొత్తగా 2,176 కోవిడ్ కేసులు

vimala p
తెలంగాణ‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దీంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ఇప్పుడు గ్రామాలను సైతం వణికిస్తోంది.

వ్యాక్సిన్‌ రేసులో జాన్సన్ అండ్ జాన్సన్!

vimala p
కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్‌ అభివృద్ది కోసం ప్రపంచ దేశాలు ముమ్మరంగా ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దేశాలో వ్యాక్సిన్‌ ప్రయోగాల