తెలంగాణలో కరోనా విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం పల్లెలను కూడా వణికిస్తోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 14న మంత్రికి కరోనా సోకగా హోం ఐసోలేషన్లోకి వెళ్లారు. అయినప్పటికీ
అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. శశికళ ముందస్తుగా విడుదల కాబోతున్నాని ఇటీవల సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది.
తన కుటుంబాన్ని వేధిస్తున్నారని మిర్యాలగూడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్రావుపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్కు ఓ మహిళ ఫిర్యాదు చేశారు. తన కుటుంబంపై అక్రమ కేసులు బనాయించి ఎమ్మెల్యే
ఏపీలో మొన్నటివరకు విర్జుంభించిన కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా 76,000 కరోనా పరీక్షలు నిర్వహించగా 7,855 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ డీన్ జోన్స్ (59) గుండెపోటుతో మృతి చెందారు. డీన్ జోన్స్ ముంబయిలోని ఓ హోటల్లో ఉండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. దక్షిణ ముంబయిలోని
ఆంక్షాల నేపథ్యంలో చైనా నుంచి భారత్కు దిగుమతులు భారీగా తగ్గాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయుష్ గోయల్ ప్రకటించారు. రాజ్యసభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి
దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాల్లో విలయతాండవం చేస్తోంది. గత
ఏపీ , కర్ణాటక రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్, యడియూరప్పలు ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి సన్నిధికి వచ్చిన యడియూరప్పకు మహాద్వారం వద్ద వైఎస్
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దీంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ఇప్పుడు గ్రామాలను సైతం వణికిస్తోంది.
కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్ అభివృద్ది కోసం ప్రపంచ దేశాలు ముమ్మరంగా ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దేశాలో వ్యాక్సిన్ ప్రయోగాల