telugu navyamedia

క్రైమ్ వార్తలు

అవినీతి కేసులో మలేషియా మాజీ ప్ర‌ధాని!

vimala p
అవినీతి కేసులో మ‌లేషియా మాజీ ప్ర‌ధాని న‌జీబ్ ర‌జాక్ దోషిగా తేలారు. మొత్తం ఏడు అభియోగాల్లో న‌జీబ్‌ను దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది. మ‌నీలాండ‌రింగ్‌, అధికార దుర్వినియోగానికి

పెళ్లికి హాజరైన 43 మందికి కరోనా.. వధువు తండ్రిపై కేసు నమోదు

vimala p
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాపారస్థులు సెల్ఫ్ డాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఓ తండ్రి తన

క‌శ్మీర్‌లో ఎన్ కౌంటర్.. ఉగ్రవాది హతం

vimala p
జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదులు, భ‌ద్ర‌తాద‌ళాల మ‌ధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ ఉగ్ర‌వాది హ‌తమ‌య్యాడు. శ్రీన‌గ‌ర్ శివార్ల‌లోని ర‌ణ్‌బీర్‌గ‌ఢ్‌లో ఉగ్ర‌వాదులు ఉన్నార‌నే ముందస్తు స‌మాచారంతో భ‌ద్ర‌త ద‌ళాలు,

కారుతో సహా వాగులో కొట్టుకుపోయిన మహిళ

vimala p
జోగులాంబ గద్వాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది ఓ మహిళ కారుతో సహా వాగులో కొట్టుకుపోయింది. కర్నూలు నుంచి ఓ కుటుంబం హైదరాబాద్‌కు కారులో బయలుదేరింది. గద్వాల

కరోనా కేంద్రం నుంచి ఇద్దరు ఖైదీలు పరారీ

vimala p
జైల్లో కరోనా సోకిన ఖైదీలను చికిత్స అందించేందుకు సమీపంలోని కరోనా కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సీఆర్‌ఆర్ కరోనా కేంద్రం నుంచి ఇద్దరు

భూకంపంతో అల్లాడిన అలాస్కా..రిక్టర్ స్కేలుపై 7.8గా తీవ్రత నమోదు

vimala p
అమెరికాలోని అలాస్కా పీఠభూమిని బుధవారం భారీ భూంకంపం కుదిపేసింది. ఉదయం 6:12 గంటలకు ఆంకోరేజ్‌కు నైరుతి దిశగా 800 కిలోమీటర్లు, పెర్రివిలేకు ఆగ్నేయంగా 96 కిలోమీటర్ల దూరంలో

క్రికెట్ బ్యాట్‌తో కొట్టి భర్తను చంపిన భార్య

vimala p
భార్య చేతిలో భర్త దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పలమనేరు మండలంలోని నక్కలపల్లికి చెందిన గోపీనాథ్‌రెడ్డి (36)

నగల కోసం రిటైర్డ్ వైద్యాధికారిణి దారుణ హత్య

vimala p
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలంలో దారుణం జరిగింది. సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఓ రిటైర్డ్ వైద్యాధికారిని దారుణంగా గొంతు కోసి

ప్రముఖ బాలల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అచ్యుత రావు

vimala p
ప్రముఖ బాలల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అచ్యుత రావు బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కోవిడ్ -19 వైరస్‌తో పోరాడి మరణించారు. ఆయన

కరోనా కాటుతో బాలల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.అచ్చుతరావు మృతి

vimala p
కరోనా బారిన పడి బాలల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు పి.అచ్చుతరావు కాసేపటి క్రితం మలక్ పేట యశోద

అంబులెన్సు కోసం చూసి చూసి శ్వాస ఆగిపొయి…

vimala p
అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. కరోనాతో ఆరోగ్యం విషమించి అంబులెన్స్ కోసం 15 గంటల పాటు వేచి చూసిన ఓ వృద్ధుడు చివరకు ప్రాణాలు

రైలింజన్ ఢీకొని ముగ్గురు దుర్మరణం

vimala p
రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో తొమ్మిది మంది తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో