అవినీతి కేసులో మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ దోషిగా తేలారు. మొత్తం ఏడు అభియోగాల్లో నజీబ్ను దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది. మనీలాండరింగ్, అధికార దుర్వినియోగానికి
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాపారస్థులు సెల్ఫ్ డాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఓ తండ్రి తన
జోగులాంబ గద్వాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది ఓ మహిళ కారుతో సహా వాగులో కొట్టుకుపోయింది. కర్నూలు నుంచి ఓ కుటుంబం హైదరాబాద్కు కారులో బయలుదేరింది. గద్వాల
జైల్లో కరోనా సోకిన ఖైదీలను చికిత్స అందించేందుకు సమీపంలోని కరోనా కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సీఆర్ఆర్ కరోనా కేంద్రం నుంచి ఇద్దరు
అమెరికాలోని అలాస్కా పీఠభూమిని బుధవారం భారీ భూంకంపం కుదిపేసింది. ఉదయం 6:12 గంటలకు ఆంకోరేజ్కు నైరుతి దిశగా 800 కిలోమీటర్లు, పెర్రివిలేకు ఆగ్నేయంగా 96 కిలోమీటర్ల దూరంలో
భార్య చేతిలో భర్త దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పలమనేరు మండలంలోని నక్కలపల్లికి చెందిన గోపీనాథ్రెడ్డి (36)
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలంలో దారుణం జరిగింది. సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఓ రిటైర్డ్ వైద్యాధికారిని దారుణంగా గొంతు కోసి
ప్రముఖ బాలల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అచ్యుత రావు బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కోవిడ్ -19 వైరస్తో పోరాడి మరణించారు. ఆయన
రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో తొమ్మిది మంది తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో