telugu navyamedia

క్రైమ్ వార్తలు

నటి ఇంట్లో 111 గ్రాముల బంగారం చోరీకి పాల్పడ్డ నర్సు… అరెస్ట్!

vimala p
తమిళ నటి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ నర్సును పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే… చెన్నై రాయపేటలోని లాయిడ్స్ రోడ్డు వీధిలో కోలీవుడ్ నటి గాయత్రి

ఉరేసుకొని ప్రేమ జంట ఆత్మహత్య

vimala p
బెదిరింపులకు భయపడి ఉరేసుకొని ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే మంగళగిరికి చెందిన పవన్ కుమార్,

ఢాకాలో గ్యాస్ పైప్‌లైన్ పేలి 11 మంది మృతి

vimala p
బ‌ంగ్లాదేశ్ రాజ‌ధాని ఢాకాలో ఓ గ్యాస్ పైప్‌లైన్ పేలిన ఘటనలో 11 మంది మృతి చెందారు. నారాయ‌ణ‌గంజ్‌లోని బైతుస్ స‌లాత్ జామే మ‌సీదు వ‌ద్ద ఉన్న గ్యాస్

శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్.. ఉడిపిలో పట్టుకున్న పోలీసులు!

vimala p
విశాఖ శిరోముండనం కేసులో బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే నూతన్‌ భార్య ప్రియమాధురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కర్ణాటకలోని ఉడిపిలో

మాజీ ప్రియుడు పై యువతి యాసిడ్‌ దాడి

vimala p
ప్రేమించి మోసం చేశాడని ప్రియుడు పై ఓ యువతి యాసిడ్‌ దాడికి పాల్పడింది. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాల మండలం పెద్ద కొట్టాలలో చోటుచేసుకుంది. తనను

టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ..నలుగురికి గాయాలు

vimala p
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. అనేక సందర్భాల్లో బాహాబాహీకి దిగుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకొంది. నాదెండ్ల ఎస్సీ కాలనీలో

సికింద్రాబాద్ లో దారుణం.. ఉరేసుకొని భార్యభర్తల ఆత్మహత్య

vimala p
సికింద్రాబాద్‌లో భార్యభర్తలు ఉరేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డారు. చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంబర్ నగర్‌లో ఈ ఘటన జరిగింది. అంబర్ నగర్‌లో నివాసముంటున్న వెంకటేష్, భార్గవి దంపతులు

దేవెళ్లగూడెంలో ఎన్ కౌంటర్..మావోయిస్టు మృతి

vimala p
తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. జిల్లాలోని గుండాల మండలంలోని దేవెళ్లగూడెం అటవీప్రాంతంలో మావోయిస్టుల

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం!

vimala p
వరంగల్ రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దామెర మండలం పసరగొండ సమీపంలో ఈ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకొంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు

తుపాకీతో బెదిరించి మణప్పురం ఫైనాన్స్‌లో చోరీ

vimala p
మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో పట్టపగలే చోరీ జరిగింది. ఇద్దరు దుండగులు తుపాకీతో బెదిరించి క్యాష్ కౌంటర్‌లోని నగదును దొంగిలించారు. ఈ ఘటన తుపాకులు చూపించడంతో సిబ్బంది

నేడు హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం..రేపు ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు

vimala p
నేడు హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6

లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం

vimala p
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యం మండలంలో ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు