telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తిరుమల సమాచార

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.

ఉచిత దర్శనం కోసం 25 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు.

సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది.

300 రూ..శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది.

సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుంది.

నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 78,974.

నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 28,995.

నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: రూ. 3.61 కోట్లు.

Related posts