telugu navyamedia

ysrcp

మే 13న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల సందర్భంగా భారత ఎన్నికల సంఘం అంపైర్‌లా ప్రవర్తించలేదని YSRCP ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు.

navyamedia
మే 13న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల సందర్భంగా భారత ఎన్నికల సంఘం అంపైర్‌లా ప్రవర్తించలేదని YSRCP ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి మంగళవారం ఆరోపించారు. బీజేపీ,

మాచర్ల YSRCP ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేడు నిర్ణయం తీసుకోనుంది.

navyamedia
మాచర్ల YSRCP ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మంగళవారం తీర్పును రిజర్వ్‌ చేసింది. పిటిషనర్లు/ఫిర్యాదుదారులు నంబూరి శేషగిరిరావు, చెరుకూరి సిరోమణి తరఫున న్యాయవాది

గురువారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాతో వైఎస్సార్‌సీపి ప్రతినిధి బృందం సమావేశమై మే 13న జరిగిన హింసాత్మక ఘటనలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది.

navyamedia
గురువారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాతో వైఎస్సార్‌సీపి ప్రతినిధి బృందం సమావేశమై మే 13న జరిగిన హింసాత్మక ఘటనలపై తక్షణ చర్యలు

ఏపీ: గన్నవరం విమానాశ్రయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి..

Navya Media
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు శనివారం పట్టుకున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించిన వివరాలను లోకేష్‌

స‌భ‌నుంచి వారిని బయటకు తోసేయండి : ఆగ్రహంతో ఊగిపోయిన స్పీకర్

navyamedia
*ఏపీ అసెంబ్లీలో ఆగ్రహంతో ఊగిపోయిన స్పీకర్ *అసెంబ్లీ నుంచి ఒక‌రోజు టీడీపీ స‌భ్యులు సస్పెన్ష‌న్‌ *స్పీక‌ర్ పోడియం ద‌గ్గ‌ర టీడీపీ స‌భ్యులు నినాదాలు *ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై చ‌ర్చించాల‌ని

మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాల‌న్న‌దే సీఎం జ‌గ‌న్‌ ఉద్దేశం

navyamedia
*ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌పై అసెంబ్లీలో స్వల్పకాలిక చ‌ర్చ‌… *ఆనాడు క‌ర్నూలు రాజ‌ధానిగా ఉండేది.. *ఆనాటి స్వార్ధ రాజ‌కీయాల‌తో ఈ ప‌రిస్థ‌తి వ‌చ్చింది.. ఏపీ అసెంబ్లీలో పరిపాలనా వికేంద్రీకరణపై స్వల్పకాలిక

మీరు ఒకటి అంటే మా వాళ్ళు పది మాటలంటారు: అచ్చెన్నకి సీఎం జగన్‌ ఆఫర్‌..

navyamedia
*బీఏసీ స‌మావేశంలో సీఎం జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు.. *టీడీపీ ఏం అడిగితే ఆ అంశంపై చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌న్న సీఎం జ‌గ‌న్‌ *మీరు ఒక మాట అంటే మావాళ్ళు

టీడీపీ పోయింది..త్వరలో జరగబోయేది టీడీపీ శవయాత్రే..

navyamedia
టీడీపీ నేత‌లు రాజ‌కీయ నిరుద్యోగులుగా మారిపోయారు అని జోగీ ర‌మేష్ ఎద్దేవ చేశారు. చంద్ర‌బాబు ఆదేశాల‌తోనే స‌భ‌ను అడ్డుకుంటున్నార‌ని త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయేది టీడీపీ శవ‌యాత్రే అని జోగీ

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ..స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యుల నినాదాలు..

navyamedia
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు ప్రారంభమయ్యాయి. శాసనసభ ప్రారంభం కాగానే.. స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే నిరుద్యోగ సమస్యపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానం

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ ..కీలక నిర్ణయాలు ఇవే ..

navyamedia
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. 45-60

మంత్రులకు జగన్‌ క్లాస్..మారకుంటే పీకిపారేస్తా..

navyamedia
కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం జగన్‌ విడిగా సమావేశమయ్యారు. ప్రతిపక్షాల విమర్శలకు సరైన కౌంటర్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం

మీ తీరు మారకుంటే నేనే రోడ్డెక్కుతా..ఏపీ పోలీసులకు పవన్ అల్టీమేటం

navyamedia
విజయవాడలో జనసేన జెండా దిమ్మె ధ్వంసం ఘటనపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు . పోలీసుల తీరు మారకుంటే తానే రోడ్డెక్కుతానని హెచ్చరించారు .శాంతి