telugu navyamedia

ycp

జగన్మోహన్ రెడ్డి గన్నేరు పప్పు : బోండా ఉమామహేశ్వరరావు

Vasishta Reddy
టీడీపీ లీడర్ బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ… విశాఖలో భూములు కొల్లగొట్టడానికే అమరావతి ఉద్యమంపై సజ్జల దుష్ప్రచారం చేస్తున్నారు అన్నారు. రైతు ద్రోహి సజ్జల రామకృష్ణారెడ్డి లోకేష్ గారి

మౌనవ్రతంలో గాని ఉన్నారా బాబు గారూ? విజయసాయిరెడ్డి సెటైర్

Vasishta Reddy
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. తన ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. “మౌనవ్రతంలో గాని ఉన్నారా బాబు గారూ? ఎప్పటిలాగే

ప్రజలను హింసించే రాజు జగన్ : నారా లోకేష్

Vasishta Reddy
దొండపాడు లో నారా లోకేష్ మాట్లాడుతూ… హింసించే రాజు జగన్ రెడ్డి మాట తప్పి, మడమ తిప్పి 300 రోజులు అయ్యింది. రాజధాని కోసం అలుపెరగని పోరాటం

అమరావతి రైతుల ఉద్యమానికి నేటితో 300 రోజులు…

Vasishta Reddy
ఆంధ్ర ప్రదేశ్ లో రాజధాని విభన గురించి వైసీపీ ప్రభుత్వం చెప్పున తర్వాత నుండి ముందుగా రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతుల ఉద్యమ చేప్పట్టిన

రాజధాని అమరావతికి సంభందించిన కేసులను రోజువారీ విచారణ….

Vasishta Reddy
రాజధాని అమరావతికి సంభందించిన కేసులను రోజువారీ విచారణ జరపనుంది ప్రభుత్వం. సిఎం క్యాంపు ఆఫీసు, స్టేట్ కమిషనరేట్ ల విషయంలో పూర్తివివరాలతో కౌంటర్ ఇప్పటికే వేసింది ప్రభుత్వం.

లోకేష్‌పై విజయసాయిరెడ్డి సెటైర్‌..బాబునే మించిపోయాడు అంటూ

Vasishta Reddy
ఏపీ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేస్తూనే ఉంది టీడీపీ. అయితే…టీడీపీకి ధీటుగా వైసీపీ నేతలు కౌంటర్‌ ఇస్తూనే

జగనన్న విద్యా కానుకపై బహిరంగ చర్చకు సిద్దం..

Vasishta Reddy
జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీలో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. ప్రతి రోజూ 50 కిట్లకు మించకుండా జగనన్న విద్యా

వైసీపీ ఊహల్లో విహరిస్తోంది: ఆనంద్‌బాబు

రాష్ట్రంలో వైసీపీ ఊహల్లో విహరిస్తోందని టీడీపీ నేత ఆనందబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ

స్నేహమంటే ఇదేనా..అలీనీ ప్రశ్నించిన పవన్!

హాస్య నటుడు  వైసీపీ నేత అలీపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కష్టాల్లో అలీకి అండగా ఉన్నానని, స్నేహమంటే ఇదేనా అని పవన్‌

ఎబీఎన్ ఎండీ రాధాకృష్ణపై వైసీపీ ఎంపీ ఫిర్యాదు!

ఎబీఎన్ ఎండీ వి. రాధాకృష్ణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జూబ్లీహిల్స్ పోలిసులకు  ఫిర్యాదు చేశారు. ఏబీఎన్ ఛానెల్‌లో తన ఆడియో టేపు అంటూ నకిలీ ఆడియో టేపును

‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణపై  వైసీపీ నేతల ఫిర్యాదు!

ఆంధ్రజ్యోతి సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణపై  వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆంధ్రజ్యోతి పత్రికలో ఇటీవల ప్రచురితమైన ఓ సర్వేపై వైసీపీ నేతలు నాగిరెడ్డి, గౌతంరెడ్డి పోలీసులను

పవన్‌ కల్యాణ్‌ ఉల్లి పొట్టు కూడా తీయలేరు: విజయసాయి రెడ్డి

తాట తీస్తానంటున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉల్లి పొట్టు కూడా తీయలేరని వైసీపీ  ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం ట్విటర్‌ వేదికగా చంద్రబాబు,