టీడీపీ లీడర్ బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ… విశాఖలో భూములు కొల్లగొట్టడానికే అమరావతి ఉద్యమంపై సజ్జల దుష్ప్రచారం చేస్తున్నారు అన్నారు. రైతు ద్రోహి సజ్జల రామకృష్ణారెడ్డి లోకేష్ గారి
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. తన ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. “మౌనవ్రతంలో గాని ఉన్నారా బాబు గారూ? ఎప్పటిలాగే
రాజధాని అమరావతికి సంభందించిన కేసులను రోజువారీ విచారణ జరపనుంది ప్రభుత్వం. సిఎం క్యాంపు ఆఫీసు, స్టేట్ కమిషనరేట్ ల విషయంలో పూర్తివివరాలతో కౌంటర్ ఇప్పటికే వేసింది ప్రభుత్వం.
ఏపీ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేస్తూనే ఉంది టీడీపీ. అయితే…టీడీపీకి ధీటుగా వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తూనే
జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీలో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ప్రతి రోజూ 50 కిట్లకు మించకుండా జగనన్న విద్యా
రాష్ట్రంలో వైసీపీ ఊహల్లో విహరిస్తోందని టీడీపీ నేత ఆనందబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ
ఆంధ్రజ్యోతి సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆంధ్రజ్యోతి పత్రికలో ఇటీవల ప్రచురితమైన ఓ సర్వేపై వైసీపీ నేతలు నాగిరెడ్డి, గౌతంరెడ్డి పోలీసులను