సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఏపీలో తొలిదశ పోలింగ్
వైఎస్ వివేకానందరెడ్డిని ఇంటి దొంగలే హత్య చేశారని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దారుణంగా హత్య జరిగితే హార్ట్ ఎటాక్గా చిత్రీకరించారని దుయ్యబట్టారు.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. పవన్ కండువ కప్పి లక్ష్మీనారాయణను జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ
వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.ఆదివారం ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్
వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదివారం లోక్సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేశారు. ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేసే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. మొత్తం తొమ్మిది మంది పేర్లను
తెలంగాణ రాష్ట్రంలోని ఏడు పాత జిల్లాల్లో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 3 రోజుల పాటు మద్యం షాపులను మూసి వేయాలని ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి
రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ మాగంటి మురళీమోహన్ పోటీకి విముఖత వ్యక్తం చేయడంతో ఇక్కడ కొత్త అభ్యర్థి కోసం టీడీపీ అధిష్టానం కసరత్తు చేసింది. రాజమహేంద్రవరం లోక్సభ టీడీపీ
పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అధిక డోసేజ్లో మత్తు ఇంజక్షన్ చేసుకోవడంతో పాటు మణికట్టు వద్ద కోసుకొని ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. జగన్ అన్నా ఈ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఈ రోజు జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన అధికార తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు