telugu navyamedia

Telugu News Updates

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ను అడ్డుకుంటున్నారు.. సెన్సార్ బోర్డుపై కేసు వేస్తా!

vimala p
సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఏపీలో తొలిదశ పోలింగ్

వైఎస్ వివేకాను ఇంటి దొంగలే హత్య చేశారు: చంద్రబాబు

vimala p
వైఎస్ వివేకానందరెడ్డిని ఇంటి దొంగలే హత్య చేశారని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దారుణంగా హత్య జరిగితే హార్ట్ ఎటాక్‌గా చిత్రీకరించారని దుయ్యబట్టారు.

పవన్‌ పార్టీలో చేరడం సంతోషంగా ఉంది: మాజీ జేడీ లక్ష్మీనారాయణ

vimala p
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరారు. పవన్‌ కండువ కప్పి లక్ష్మీనారాయణను జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ

వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల

vimala p
వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.ఆదివారం ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌

వైసీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా ఇదే..!

vimala p
వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆదివారం లోక్‌సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేశారు. ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ

పోటీకి సిద్దంగా ఉండాలి..10 మందికి టీఆర్ఎస్ సమాచారం!

vimala p
తెలంగాణలో టీఆర్ఎస్ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రక్రియ తుది దశకు చేరింది. గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే 10 మంది

వైసీపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

vimala p
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేసే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. మొత్తం తొమ్మిది మంది పేర్లను

ఆ మూడు రోజులు మందు బంద్‌!

vimala p
తెలంగాణ రాష్ట్రంలోని ఏడు పాత జిల్లాల్లో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 3 రోజుల పాటు మద్యం షాపులను మూసి వేయాలని ఎక్సైజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి

రాజమండ్రి టీడీపీ ఎంపీ టికెట్ ఆమెకే?

vimala p
రాజమండ్రి సిట్టింగ్‌ ఎంపీ మాగంటి మురళీమోహన్‌ పోటీకి విముఖత వ్యక్తం చేయడంతో ఇక్కడ కొత్త అభ్యర్థి కోసం టీడీపీ అధిష్టానం కసరత్తు చేసింది. రాజమహేంద్రవరం లోక్‌సభ టీడీపీ

వైసీపీ ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం

vimala p
పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అధిక డోసేజ్‌లో మత్తు ఇంజక్షన్ చేసుకోవడంతో పాటు మణికట్టు వద్ద కోసుకొని ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. జగన్ అన్నా ఈ

15 మందితో టీడీపీ రెండో జాబితా విడుదల

vimala p
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రెండు రోజుల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 126

నేడు జనసేనలోకి మాజీ జేడీ లక్ష్మీనారాయణ!

vimala p
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఈ రోజు జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన అధికార తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు