telugu navyamedia

Telugu News Updates

వివేకా హత్యకేసు దర్యాప్తుకు సీబీఐ శ్రీకారం

vimala p
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన సంగతి తెలిసిందే. సిట్, రాష్ట్ర పోలీసులు తీవ్రస్థాయిలో విచారణ జరిపినా హంతకులెవరన్నది తెలియరాలేదు. ఈ

సెలబ్రిటీల ఖాతాలు హ్యాక్.. “ట్విట్టర్” కు కేంద్రం నోటీసులు

vimala p
సెలబ్రిటీల ట్విట్టర్ ఖాతాలు హ్యాకింగ్ కు గురైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ట్విట్టర్ యాజమాన్యానికి నోటీసులు పంపింది. హ్యాకింగ్ కు గురైన ప్రపంచవ్యాప్త సెలబ్రిటీల ఖాతాల

ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా

vimala p
ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఆయా శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకిన

అందుకే టీడీపీ నేతలు రాష్ట్రపతిని కలిశారు: ఆదిమూలపు

vimala p
టీడీపీ ఎంపీలు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. నేరాలను

మహారాష్ట్రలో ఆపరేషన్ కమలం లేదు: ఫడ్నవిస్

vimala p
మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య విభేదాలు ఉన్నాయని మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర పడ్నవిస్ తెలిపారు. ఈ విభేదాలతోనే సంకీర్ణ ప్రభుత్వం

కరోనా పోరాటయోధుల కుటుంబాలను ఆదుకోవాలి: పవన్ కల్యాణ్

vimala p
కొవిడ్ విధులు నిర్వర్తిస్తూ చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. .ఒక్కో కుటుంబానికి రూ.1 కోటి పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అర్హులతో సచివాలయ పోస్టులు భర్తీ చేయాలి: లోకేశ్ డిమాండ్

vimala p
అర్హులతో సచివాలయ పోస్టులు భర్తీ చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగాల పరీక్ష పేపర్ లీకేజి నుంచి ఈ రోజు వరకు

రఘురామకృష్ణరాజుకు వైసీపీ షాక్.. లోక్ సభలో స్థానం మార్పు!

vimala p
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైసీపీ షాక్ ఇచ్చింది. గత కొంత కాలంగా పార్టీకి ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తున్న ఆయన పై పార్టీ హైకమాండ్ మరో నిబంధన విధించింది.

నరసరావుపేటలో సంపూర్ణ లాక్‌డౌన్‌ !

vimala p
గుంటూర్ జిల్లా నరసరావుపేటలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరించడంతో అక్కడ రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం కొత్తగా 41 కేసులు నమోదయ్యాయి. దీంతో

రాగల 48 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు!

vimala p
రాగల 48 గంటల్లో కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. 18, 19 తేదీల్లో భారీ నుంచి అతి భారీ

కొద్దిమంది అతిథుల మధ్య.. బ్రిటన్ యువరాణి వివాహం!

vimala p
బ్రిటన్ యువరాణి ప్రిన్సెస్ బీట్రెస్ వివాహం నిన్న ఇటలీకి చెందిన వ్యాపారవేత్త ఎడోర్డో మేపిలీ మోజీతో నిరాడంబరంగా జరిగింది. బీట్రెస్ వయసు 31 సంవత్సరాలు కాగా, మొజ్జిని

ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు తెలపాలి: సీఈసీ

vimala p
దేశంలో కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ సమాలోచనలు చేస్తోంది.