మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన సంగతి తెలిసిందే. సిట్, రాష్ట్ర పోలీసులు తీవ్రస్థాయిలో విచారణ జరిపినా హంతకులెవరన్నది తెలియరాలేదు. ఈ
సెలబ్రిటీల ట్విట్టర్ ఖాతాలు హ్యాకింగ్ కు గురైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ట్విట్టర్ యాజమాన్యానికి నోటీసులు పంపింది. హ్యాకింగ్ కు గురైన ప్రపంచవ్యాప్త సెలబ్రిటీల ఖాతాల
ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఆయా శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకిన
మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య విభేదాలు ఉన్నాయని మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర పడ్నవిస్ తెలిపారు. ఈ విభేదాలతోనే సంకీర్ణ ప్రభుత్వం
కొవిడ్ విధులు నిర్వర్తిస్తూ చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. .ఒక్కో కుటుంబానికి రూ.1 కోటి పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైసీపీ షాక్ ఇచ్చింది. గత కొంత కాలంగా పార్టీకి ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తున్న ఆయన పై పార్టీ హైకమాండ్ మరో నిబంధన విధించింది.
గుంటూర్ జిల్లా నరసరావుపేటలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరించడంతో అక్కడ రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం కొత్తగా 41 కేసులు నమోదయ్యాయి. దీంతో
బ్రిటన్ యువరాణి ప్రిన్సెస్ బీట్రెస్ వివాహం నిన్న ఇటలీకి చెందిన వ్యాపారవేత్త ఎడోర్డో మేపిలీ మోజీతో నిరాడంబరంగా జరిగింది. బీట్రెస్ వయసు 31 సంవత్సరాలు కాగా, మొజ్జిని
దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ సమాలోచనలు చేస్తోంది.