గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీహెచ్ఎంసీ సాధారణ ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసారు. ఇవాళ
గ్రేటర్ ఫలితాలకు కౌంట్ డౌన్ మొదలైంది. జీహెచ్ఎంసీ పోరులో.. అభ్యర్థుల భవితవ్యం రేపే తేలనుంది. బల్దియా ఎన్నికల్లో సగానికంటే తక్కువే పోలింగ్ నమోదు కాగా.. శుక్రవారం ఓట్ల
బీహార్ ఎన్నికల ఫలితాలపై బాలీవుడ్ నటుడు సోనూసూద్ కామెంట్ చేసాడు. బీహార్ ప్రజలు మంచి కోసం ఎదురుచూస్తున్నారని..ఈ దేశ ప్రజలు ప్రభుత్వాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారని పేర్కొన్నారు.
దుబ్బాక ఉప ఎన్నికల విజయంపై బీజేపీ అభ్యర్థి రఘనందన్రావు మీడియాతో మాట్లాడారు. ఈ విజయం దుబ్బాక ప్రజలకు అంకితమని రఘనందన్రావు అన్నారు. ప్రజలు చైతన్యవంతులు కాబట్టే దుబ్బాకలో
విజయాలకు పొంగిపోము..అపజయాలకు కుంగిపోమని టీఆరెఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన టీఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ
తెలంగాణ మొత్తం దుబ్బాక ఫలితాలపైనే దృష్టిపెట్టాలి. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరికీ రెండో స్థానం వస్తుందో అనే ఉత్కంఠ అందరిలోనూ మొదలైంది. అయితే.. పోస్టల్ బ్యాలెట్
దుబ్బాకలో గెలుపు టీఆర్ఎస్ పార్టీ దేనని…35 వేలకు మెజారిటీ తగ్గదు తలసాని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేసారు. బీసీలకు సంక్షేమ పథకాలు కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న విదంగా