కరోనా సమస్యతో థియేటర్లు మూసివేసిన విషయం తెలిసిందే. ఓటీటీ వేదికగా చిత్రాలను విడుదల చేయడానికి పలువురు నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. లాక్డౌన్లో ఓటీటీలకు మంచి ప్రాధాన్యత లభించింది.
సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం ‘వలస’ అంతర్జాతీయం గా అమెజాన్ ప్రైమ్ లో జనవరి8న స్ట్రీమింగ్ కాబోతోంది. అదే రోజున రెండు తెలుగు
హీరో కార్తీ ప్రస్తుతం సుల్తాన్ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో రూపిందింది. ఈ సినిమాతో లక్కీ బ్యూటీ రష్మికా తమిళనాట అరంగేట్రం
పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాక్
జయాపజయాలతో సంబంధం లేకుండా కీర్తి సురేశ్ వివిధ భాషల్లో దూసుకుపోతోంది. ప్రిన్స్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’లో ఛాన్స్ దక్కించుకున్న కీర్తి సురేశ్ సంక్రాంతికి ‘రంగ్
టాలీవుడ్ లో యూత్ స్టార్గా కొనసాగుతున్నాడు హీరో నితిన్. ఈ ఏడాది ప్రారంభంలో భీష్మాతో విజయం అందుకున్నాడు. దాంతో ఎక్కడా ఆగకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం
ప్రస్తుతం సినిమా స్టార్స్ అందరూ డిజిటల్ తెర కోసం రూపొందే చిత్రాల్లో నటించడానికి ముందుకొస్తున్నారు. అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, హృతిక్ రోషన్, షాహిద్ కపూర్ తదితర
సినిమా హాళ్లు ఎక్కడ ఓపెన్ అవుతాయో అని ఓటీటీలు తెగ భయపడ్డాయి.ఈ భయంతో దీపావళికి వచ్చే సినిమాలను వరుసపెట్టి కొనిపడేశాయి.అక్కడితో ఊరుకోకుండాక్రిస్ట్ మస్ వరకు వచ్చే సినిమాలకు