telugu navyamedia

Nara Lokesh

నారా లోకేష్ పై మంత్రి అనిల్ ఆగ్రహం…

Vasishta Reddy
మంత్రి అనిల్ కుమార్ చంద్రబాబు, నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తండ్రి కి పిచ్చి పట్టింది, తండ్రికి మానసిక స్థితి బాలేదు, నీకు పదవి లేదు

నారా లోకేష్ పై పాణ్యం ఎమ్మెల్యే ఫైర్…

Vasishta Reddy
ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే లోకేష్ కథ చూస్తామని హెచ్చరించారు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. చేరుకులపాడు నారాయణరెడ్డి హత్య తరువాత వచ్చిన జగన్ ప్రజలను శాంతంగా వుండాలని

నారా లోకేష్‌పై రోజా సెటైర్లు…

Vasishta Reddy
ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్న వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా సమయంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేత‌లు.. హైద‌రాబాద్‌లో కూర్చొని ప్రెస్ మీట్లు

జగన్ కు మరో పేరు పెట్టిన లోకేష్…

Vasishta Reddy
ఏపీలో పెట్రోల్ ధరలు 100 దాటినా విషయం తెలిసిందే. పెట్రోల్ ధరలు పెంచడంపై సీఎం జగన్ పై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. దేశంలోనే లీట‌ర్ పెట్రోల్

క్రిస్‌గేల్ సెంచరీల రికార్డును జగన్ బ్రేక్ చేశాడు

Vasishta Reddy
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సెంచ‌రీ దాటేసింది పెట్రోల్ ధ‌ర. విజ‌య‌వాడ‌లో పెట్రోల్ ధ‌ర మండిపోతోంది.. బెజ‌వాడ‌లో ఇవాళ నార్మల్ పెట్రోల్ ధర లీట‌ర్‌కు రూ.99.77కు చేరుకోగా.. స్పీడ్ పెట్రోల్ ధ‌ర

ధూళిపాళ్లను కలిసిన నారా లోకేష్…

Vasishta Reddy
టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను,వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు నారా లోకేష్. అనంతరం… ఓ అమూల్ బేబీ.ధూళిపాళ్ల నరేంద్ర చేసిన తప్పేంటో జగన్ రెడ్డి సమాధానం

మాస్క్ అడిగినందుకు దారుణంగా హింసించారు…

Vasishta Reddy
ఏపీలో ప్రస్తుతం డాక్ట‌ర్ సుధాక‌ర్ మృతి ఓ చర్చగా మారుతుంది. అయితే ఈయన మృతి పై స్పందించిన టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ మాట్లాడుతూ…

ప్రతిపక్ష నేతల్ని జైలుకి పంపి..జగన్ రాక్షసానందం పొందుతున్నారు

Vasishta Reddy
టిడిపి నేతలు కూనరవికుమార్, బిసి జనార్దన్ రెడ్డి ఇవాళ అరెస్ట్ అయ్యారు. టిడిపి నేతలను వైసీపీ సర్కార్ అన్యాయంగా అరెస్ట్ చేస్తోందని జగన్ సర్కార్ పై నారా

సామాన్య వైద్యుడిని వెంటాడి వేధించి అంత‌మొందించారు..

Vasishta Reddy
నర్సీపట్నం ప్రాంతీయ వైద్యశాలలో అనస్థీషియన్ గా పనిచేస్తూ సస్పెండ్ అయిన డాక్టర్ సుధాకర్ కరోనా ప్రారంభ సమయంలో మాస్కు లు లేవని ప్రభుత్వం పై విమర్శలు చేశారన్న

మాస్క్ లేకుండానే అసెంబ్లీకి జగన్ : మూర్ఖుడితో పోల్చిన లోకేష్ !

Vasishta Reddy
సిఎం జగన్ పై టిడిపి నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఏపీలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయని.. ఇలాంటి సమయంలో సిఎం జగన్ మాస్క్ పెట్టుకోకపోవడం

కేసీఆర్ కుమారుడు గెలిస్తే…లోకేష్ మాత్రం తుక్కైపోయాడు

Vasishta Reddy
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు టీడీపీ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి  టిడిపి నేత నారా లోకేష్ పై విజయసాయి రెడ్డి

ఇదీ నియంత సైకో జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌ : లోకేష్ ఫైర్

Vasishta Reddy
వైసీపీ సర్కార్ పై టిడిపి నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఏపీలో నియంత పాలన సాగుతోందని మండిపడ్డారు. దేశంలో ఏకైక మూర్ఖ‌పు ముఖ్య‌మంత్రి జగన్ అంటూ