రుయా ఆసుపత్రి ఘటన ప్రమాదవశాత్తూ జరిగింది. ముఖ్యమంత్రి రుయా ఘటన పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతగా ఉండాల్సిన టీడీపీ క్యాండిల్ నిరసన
మంత్రి మల్లారెడ్డి ఆసుపత్రి ముందు ధర్నా చేస్తే… తప్పుడు కేసులు పెట్టారని..మల్లారెడ్డి మా పోరాటానికి తలొగ్గి… కరోనాకు ఫ్రీ ట్రీట్ మెంట్ ఇస్తామని నిర్ణయం తీసుకోవడం తమ
తెలంగాణలో లాక్ డౌన్ పై వస్తున్న వార్తలపై తెలంగాణ రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో లాక్డౌన్ పెట్టే ఆలోచన లేదని
డ్రగ్స్ కేసులో…బెంగళూరులో తీగలాగితే…తెలంగాణలో డొంక కదులుతోంది. ఈ కేసులో తెలంగాణకు చెందిన నలుగురు ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. 2019లో బెంగళూరు శివారులోని ఓ ఫాంహౌస్లో
ఈరోజు ఐటీ హబ్-2 నిర్మాణానికి ఖమ్మంలో శంకుస్థాపన చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ నామా తో
అసెంబ్లీలో మంత్రి ఈటల చేసిన వ్యాఖ్యలను ఖండించిన ప్రభుత్వ మెడికల్ జేఏసీ చైర్మన్ డా. రమేష్…. ప్రభుత్వ వైద్యులు.. ప్రైవేట్లో వైద్యం చేస్తున్నారని.. అలా చేస్తున్న వారిని
మహిళా దినోత్సవం సందర్భంగా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ తెలంగాణ టూరిజం అంబాసిడర్గా దేత్తడి హారికనునియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేయడమే కాక ఆమెకు అపాయిట్మెంట్ ఆర్డర్
అంబెడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని సవరించే కుట్ర జరుగుతున్నది. ఆ హక్కులు కాల రాసె ప్రయత్నం జరుగుతుంది అదే జరిగితే వందేళ్లు వెనక్కి పోతాం. ప్రభుత్వ రంగ సంస్థలు
బీజేపీ 20 రాష్ట్రలను పాలిస్తున్నాయి. కానీ వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారు చెప్పాలి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఉత్తర ప్రదేశ్ లో అమ్మాయి లపై