ఉత్తరప్రదేశ్లో దారుణమైన ఘనట జరిగింది. పెళ్లి అయిన రోజే దారుణ హత్యకు గురయ్యాడు పెళ్లి కొడుకు.. పెళ్లి తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే తన స్నేహితులకు పార్టీ
సీఎం కేసీఆర్ గారిని అమితంగా అభిమానిస్తూ, తన ఇంటి పేరునే కేసీఆర్ గా మార్చుకున్న టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబ సభ్యురాలి పెళ్లికి హాజరయ్యారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
నిత్యం ఎక్కడో ఒకచోట బాలికలు దారుణానికి గురవుతున్నారు. అయితే ఇటీవల పాకీస్తాన్లో ఇటువంటి సంఘటనే మరోకటి చోటుచేసుకుంది. ఆరుగురు వ్యక్తులు కలిసి ఓ మైనర్ బాలికను అపహరించారు.
ఓ రాజకీయ నేత తన కూతురు పెళ్లిని వైభవోపేతంగా చేశాడు. పది మంది చెప్పుకునేట్టుగా చేయాలనుకున్నారో రాజకీయ నేత! అనుకున్నట్టుగానే చేసి ఔరా అనిపించుకున్నారు. దాంతో పాటుగానే
సుప్రసిద్ధ గీత రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కనిష్ట పుత్రుడు నటుడు రాజా ( చి!!.రాజా భవాని శంకర శర్మ) వివాహం చి.ల.సౌ. వెంకటలక్ష్మి హిమబిందు
హైదరాబాద్ కు చెందిన ఒక ఫ్యామిలీ నెల్లూరుకి వెళ్లడం వివాదాస్పదంగా మారింది. ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి నెల్లూరు వరకు వెళ్లారు. అక్కడ ఉన్న ప్రభుత్వ పాఠశాల