telugu navyamedia

Lockdown

హైదరాబాద్ లో క‌మిష‌న‌రేట్ ప‌రిధులు దాటాలన పాసులు త‌ప్ప‌నిస‌రి…

Vasishta Reddy
హైద‌రాబాద్‌లో క‌మిష‌న‌రేట్ ప‌రిధులు దాటాలంటే త‌ప్ప‌నిస‌రిగా పాసులు ఉండాల‌ని పోలీసులు స్ఫ‌ష్టంచేస్తున్నారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో పాసులు లేని వారిని క‌మిష‌న‌రేట్ స‌రిహ‌ద్దులు దాట‌నివ్వ‌డం లేదు. రాచ‌కొండ‌, సైబ‌రాబాద్‌,

లాక్ డౌన్ పొడిగించిన మరో రాష్ట్రం…

Vasishta Reddy
ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. దాంతో కేసులు తగ్గు ముఖం పడుతుండటంతో ఆ లాక్ డౌన్

సామాన్యులపై లాఠీఛార్జీ : సీరియస్ అయిన కోమ‌టిరెడ్డి

Vasishta Reddy
న‌ల్గొండ ప‌ట్ట‌ణంలో లాక్‌డౌన్ పేరుతో ఈ రోజు ఉద‌యం పోలీసులు అత్యుత్సాహం లాఠీఛార్జీ చేయ‌డాన్ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. లాక్‌డౌన్ ఉద‌యం

లాక్‌డౌన్ మ‌ళ్లీ పొడిగించిన క‌ర్ణాట‌క‌…

Vasishta Reddy
ప్రస్తుతం మన దేశంలో కరోనా భారీగా నమోదవుతున్నాయి. అయితే రాష్ట్రాల వారీగా చూస్తే దేశంలో మహారాష్ట్ర తర్వాత కర్ణాటలోనే ఎక్కువ కేసులు వస్తున్నాయి. దాంతో క‌రోనా క‌ట్ట‌డి

పెట్రోల్ బంక్‌ల‌కు తెలంగాణలో లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు…

Vasishta Reddy
పెట్రోల్ బంక్‌ల‌కు లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు ఇచ్చింది తెలంగాణ స‌ర్కార్.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పెట్రోల్ బంకులన్నీ ఎప్పటిలా సాధారణంగా ప‌నిచేయ‌నున్నాయి. కాగా,

హర్యానాలో లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ…

Vasishta Reddy
మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ లో కేసులు అధికంగా వస్తున్నాయి. దాంతో ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. అయితే ఈ లాక్ డౌన్

మరోసారి లాక్ డౌన్ పొడిగించిన ఢిల్లీ…

Vasishta Reddy
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇండియాను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు కరోనా

ఓ వలస కార్మికుడా… దిన దిన గండమైనదా నీ బ్రతుకు

Vasishta Reddy
కార్మికూడా ఓ వలస కార్మికుడా దిన దిన గండమైనదా నీ బ్రతుకు పొట్ట చేతపట్టి ఏ ఊరు అంటే ఆ ఊరికి వలస వెళ్తుంటావు అక్కడ పరిస్థితి

పశ్చిమ బెంగాల్ సంపూర్ణ లాక్ డౌన్…

Vasishta Reddy
మన దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దాంతో చాలా రాష్ట్రలో లాక్ డౌన్ విధిస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం…

Vasishta Reddy
దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా విషయం తెలిసిందే. అయితే మన దేశంలో నమోదవుతున్నా నాలుగు లక్షల కేసులో దాదాపు సగం కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. దాంతో

ఖాతాదారులకు షాక్ : బ్యాంకుల టైమింగ్స్ లో మార్పులు.. ఇక 8 గంటల నుంచే

Vasishta Reddy
తెలంగాణలో రాష్ట్రం ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిన్న ఉదయం 10 గంట‌ల నుంచి అమ‌లులో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకుల పనివేళల్లో మార్పులు

ఏపీ-టీఎస్ బోర్డర్ వద్ద లాక్ డౌన్ ఆంక్షలు…

Vasishta Reddy
తెలంగాణలో రాష్ట్రం ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఈరోజు ఉదయం 10 గంట‌ల నుంచి అమ‌లులో ఉండ‌టంతో తెలంగాణ నుంచి వేలాదిమంది ఏపీకి వెళ్తున్నారు. భారీ సంఖ్య‌లో వాహ‌నాల్లో