దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రభుత్వం బ్యాంకుల ఉద్యోగులు ఇవాళ, రేపు సమ్మె చేయనున్నారు. దీంతో రెండు రోజుల పాటు
ఖాతాదారులకు షాక్ ఇచ్చాయి బ్యాంకులు. అదేంటీ అనుకుంటున్నారా.. బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూతపడనున్నాయి. బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా మార్చి 15వ తేదీ నుంచి రెండు రోజుల