హైదరాబాద్ లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా బీజేపీ కుట్రకు తెరలేపింది…
రేపు హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా భారతీయ జనతా పార్టీ కుట్రకు తెరలేపిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ తెలిపారు. దుబ్బాక ఉపఎన్నికలో

