telugu navyamedia

KTR

హైదరాబాద్‌ లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా బీజేపీ కుట్రకు తెరలేపింది…

Vasishta Reddy
రేపు హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా భారతీయ జనతా పార్టీ కుట్రకు తెరలేపిందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దుబ్బాక ఉపఎన్నికలో

కేంద్రానికి వెళ్తున్న నిధులపై మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు.. మరోవైపు తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్న నిధులకు సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలు పైన మంత్రి

బీజేపీ డబ్బుల డ్రామా ఫెయిల్ అయింది : కేటీఆర్‌

Vasishta Reddy
దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో బీజేపీపై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. దుబ్బాకలో బిజెపి ఎన్నో ఎత్తుగడలు, కుట్రలు చేసిందని..మొదట డబ్బుల ప్రయోగం చేశారని మండిపడ్డారు. ఇప్పటికి చాలా

వరద బాధిక కుటుంబాలకు అందరికీ ఆర్థిక సాయం అందిస్తాం

Vasishta Reddy
హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలకు ప్రభావితమైన వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న పదివేల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని పురపాలక

నూతన ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ పాలసీ విడుదల

Vasishta Reddy
రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్‌ హబ్‌గా మార్చే ప్రణాళికలో భాగంగా ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) నూతన పాలసీని తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. తాజా విధానాలకు అనుగుణంగా

మేము బూతులు మాట్లాడితే పీఎంను కూడా వదలం : కేటీఆర్ వార్నింగ్

Vasishta Reddy
దుబ్బాకలో మా స్థానంను నిలబెట్టుకుంటామని.. గతం కంటే మెరుగు అయిన మెజార్టీ వస్తుందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ముమ్మాటికీ దుబ్బాకలో మంచి మెజార్టీ తో గెలవబోతున్నామని.. బిజెపి

వరద బాధితులకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేసిన కేటీఆర్

Vasishta Reddy
హైదరాబాద్ లో ముంపు ప్రభావిత కుటుంబాలకు తక్షణ సాయంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించిన పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈరోజు మంత్రులు కేటీఆర్, తలసాని

వరద బాధితులకు రెండు నెలల వేతనాన్ని ప్రకటించిన ప్రజాప్రతినిధులు

Vasishta Reddy
నగరంలో భారీ వర్షాలకు ప్రభావితమైన కాలనీల్లో సహాయ చర్యల పర్యవేక్షణకు కోసం మంత్రి కే. తారకరామారావు ఈరోజు జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్ సమావేశాన్ని

అపోలో ఆసుపత్రిలో నాయిని..మంత్రి కేటీఆర్ పరామర్శ

Vasishta Reddy
తెలంగాణ మాజీ హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్యం విషమించింది. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలోని అడ్వాన్స్‌డ్‌ క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో వెంటిలేటర్‌పై చికిత్స

40 ఏండ్లలో నేను ఎప్పుడు ఇలాంటి వర్షాలు చూడలేదు : మంత్రి కేటీఆర్

Vasishta Reddy
రాబోయే మూడు, నాలుగు రోజుల్లో హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించిన నేప‌థ్యంలో పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

తన గురువు‌ ట్వీట్ పై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్

Vasishta Reddy
మంత్రి కేటీఆర్ ఎప్పుడు‌ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు అనే విషయం అందరికి తెలుసు. ఏ సమస్య ఆయన దృష్టికి వచ్చినా.. వెంటనే స్పందిస్తారు.. సంబంధితులను అలర్ట్

నీళ్లలో ఉండే వెనిస్ సిటీలా హైదరాబాద్‌ను మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది

Vasishta Reddy
తెలంగాణ ప్రభుత్వంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. “భారీ వర్షాలు.. రైతును నిండా ముంచినా.. రైతులు తమకు జరిగిన నష్టాన్ని తట్టుకోలేక ఆత్మహత్యల బాట