ఈరోజు ఐపీఎల్ 2021 లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. సీజన్ తొలి మ్యాచ్లో ఓడిన చెన్నై, రాజస్థాన్.. తమ సెకండ్ మ్యాచ్ల్లో
పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు ఓపెనర్లు మయాంక్(69), రాహుల్(61) అర్ధశతకాలతో రాణించడంతో
పంజాబ్ కింగ్స్తో జరిగిన తొలి మ్యాచ్లో ఆల్రౌండర్ ఫీల్డింగ్ చేస్తూ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ క్యాచ్ అందుకునే క్రమంలో స్టోక్స్ ఎడమ చేతి వేలికి గాయమైంది.
చెన్నై వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై బ్యాట్స్మెన్స్ ను క్రీజులో కుదురుకోనివ్వలేదు హైదరాబాద్ బౌలర్లు. కానీ
ఈరోజు చెన్నై వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకోవడంతో సన్రైజర్స్ మొదట