telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : టాస్ గెలిచిన ఢిల్లీ

ఈరోజు పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రెండో మ్యాచ్ ముంబై వేదికగా జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ తీసుకోవడంతో పంజాబ్ మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ రెండు జట్లలో పంజాబ్ కే ఢిల్లీ పై మంచి రికార్డు ఉంది. కానీ ఈ మ్యాచ్ లో ఢిల్లీ తరపున స్మిత్ బరిలోకి మొదటిసారి రానున్నాడు. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

ఢిల్లీ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్మిత్, రిషబ్ పంత్ (w/c), మార్కస్ స్టోయినిస్, లలిత్ యాదవ్, క్రిస్ వోక్స్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అవెష్ ఖాన్, లుక్మాన్ మేరీవాలా

పంజాబ్ : కే ఎల్.రాహుల్ (w/c), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, షారుఖ్ ఖాన్, రిచర్డ్సన్, జలజ్ సక్సేనా, మహ్మద్ షమీ, రిలే మెరెడిత్, అర్ష్దీప్ సింగ్ 

Related posts