telugu navyamedia

ipl 2021

వైరల్‌ అవుతున్న ధోని కొత్త గెటప్‌.. కారణమిదే

Vasishta Reddy
జార్ఖండ్‌ డైనమేట్‌ మహేంద్రసింగ్‌ ధోని…ఈ పేరు తెలియని వారుండరు. ధోని.. టీం ఇండియా మాజీ కెప్టెన్‌. టీం ఇండియా ఎన్నో అద్భుత విజయాలను అందించిన గొప్ప ఆటగాడు.

సన్‌రైజర్స్‌ భారీ షాక్‌.. కీలక ఆటగాడు దూరం !

Vasishta Reddy
ఐపీఎల్‌ 2020-21 షెడ్యూల్ ఇప్పటికే‌ రిలీజ్‌ అయింది. ఏప్రిల్‌ 9 నుంచి మే 30 వరకు ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ప్లే ఆఫ్స్‌తో పాటు ఫైనల్‌ మ్యాచ్‌కు

ఐపీఎల్‌ ఎంట్రీపై స్పందించిన సచిన్‌ వారసుడు

Vasishta Reddy
మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వారసుడు అర్జున్‌ టెండూల్కర్‌ను ఐపీఎల్‌ 2021 మినీ వేలంలో ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌

స్టీవ్‌ స్మిత్‌పై క్లార్క్‌ సంచలన వ్యాఖ్యలు

Vasishta Reddy
ఇటీవలే చెన్నై వేదికంగా ఐపీఎల్‌-2021 వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్‌ క్లార్స్‌ సంచలన

ఐపీఎల్ కోసం షకీబ్ ను పంపిస్తున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు…

Vasishta Reddy
ఐపీఎల్  2021 మొత్తం సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ కు అందుబాటులో ఉండటానికి బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఏప్రిల్‌లో శ్రీలంకతో జరగబోయే

ఈ ఏడాది ఐపీఎల్ నుండి తప్పుకుంటున్నట్లు హింట్ ఇచ్చిన రబడా…

Vasishta Reddy
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సమయంలో పాకిస్థాన్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ ఆడటం కోసం ఐపీఎల్ నుండి తప్పుకుంటున్నట్లు దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడా సూచించాడు.

ఐపీఎల్ 2021 లో ఆ జట్టుకు ఆడాలని ఉంది : మ్యాక్స్వెల్

Vasishta Reddy
ఐపీఎల్‌ 2021‌లో విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తరఫున ఆడాలని ఉందని ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

వేలంలో కోటికి పైగా ధరతో ఉన్న ఆటగాళ్లు ఎవరో తెలుసా…?

Vasishta Reddy
ఈరోజు చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 కోసం వేలం జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ వేలంలో మొత్తం 67 మంది ఆటగాళ్లకు అవకాశం ఉండగా బరిలో

బీసీసీఐ కొత్త నిబంధన…

Vasishta Reddy
ఐపీఎల్‌ 2021 కోసం ఈ నెల 18న చెన్నైలో భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) మినీ వేలంను నిర్వహించనుంది. వేలంను పురస్కరించుకొని బీసీసీఐ కొత్త నిబంధను తీసుకొచ్చింది.

IPL : ప్రాంచైజీ పేరు మార్చుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్..!

Vasishta Reddy
గత కొన్ని సీజన్లుగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఆటగాళ్లు, కోచ్‌లు మార్చినా ఫలితం దక్కలేదు. ఆరంభంలో అదరగొట్టడం చివరలో చేతులెత్తేయడం ఆ జట్టుకు

ఐపీఎల్ 2021 లో ఆసీస్ ఆటగాళ్లు ఆడుతారా.. లేదా..?

Vasishta Reddy
ఐపీఎల్ 2021‌లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఆసీస్ క్రికెటర్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఓ కండీషన్‌ మాత్రం పెట్టింది. ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్లకి నిరభ్యంతర పత్రం

భారత ఆటగాళ్లకు రెండు వారాల విరామం తప్పనిసరి….

Vasishta Reddy
ఐపీఎల్ 2020 తర్వాత సుదీర్ఘ ఆసీస్ పర్యటనకువెళ్లిన భారత జట్టు తిరిగి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఇంగ్లాంగ్ తో తలపడుతుంది. ఐపీఎల్ 2021 తర్వాత భారత ఆటగాళ్లకు