దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 15.92లక్షల మందికి వైరస్ పరీక్షలు నిర్వహించగా.. 33,376 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 15.53లక్షల మందికి వైరస్ పరీక్షలు నిర్వహించగా.. 37,875 మందికి పాజిటివ్గా తేలింది. క్రితం రోజు కేసులతో పోలిస్తే 21.03శాతం
ఇండియా లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 31,222 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ తన జోరును కొనసాగుంది. ఇప్పటికే పలు పతకాలు సాధించిన భారత్… బ్యాడ్మింటన్(SL3)లో భారత్ తొలి స్వర్ణం చేజిక్కించుకుంది. ప్రపంచ నంబర్ వన్
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 42,618 మందికి పాజిటివ్గా నిర్ధారణ
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. శుక్రవారం జరిగిన పురుషుల హైజంప్లో ప్రవీణ్కుమార్ రజత పతకం సాధించాడు. టీ64 పురుషుల హై
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి.. ఇప్పుడు మళ్లీ క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. ప్రతి నెలా గ్యాస్ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి. గతనెలలో గ్యాస్ ధరలో ఎలాంటి మార్పులు లేకపోవడంతో, ఈనెల కూడా అదేవిధంగా
భారతదేశం లో యాహూ సంస్థ న్యూస్ వెబ్సైట్ను మూసివేసింది. తాజాగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల్లో మార్పురావడంతో ఈ నిర్ణయం తీసుకొంది. విదేశీ యాజమాన్యంలోని మీడియా కంపెనీల
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి.