అఫ్గానిస్థాన్లో తాలిబన్లు రెచ్చిపోయారు. ఇప్పటికే స్వేచ్ఛ కోసం పోరాడుతున్న మహిళలను ఎక్కడికక్కడ అణచివేస్తున్న తాలిబన్లు. ఆ ఆందోళనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులపైనా కర్కశత్వం ప్రదర్శిస్తున్నారు. అత్యంత దారుణంగా
కాబూల్లో జెండా పాతిన తాలిబన్లు… తమ పాలనను మొదలు పెట్టారు. ఆంక్షలను ప్రారంభించారు. మహిళల హక్కులను గౌరవిస్తామని ప్రకటించిన మరుసటి రోజే హెరాత్ ప్రావిన్స్లోని విశ్వవిద్యాలయాల్లో కో-ఎడ్యుకేషన్పై
తాలిబన్లు కాబూల్లోకి చొచ్చుకొస్తుండటంతో అన్ని దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసివేస్తున్నాయి. తమ ఉద్యోగులు, సిబ్బందిని స్వదేశానికి తరలించేందుకు పెద్ద ఎత్తున విమానాలను సిద్దం చేశారు. ఆర్మీ