తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి ఈ ఫలితాలను కొద్ది సేపటి
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్నించిన టీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం
వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ నిండు ప్రాణాలను బలిగొన్నది. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి గ్రామానికి చెందిన ఓ గర్భిణి కాన్పు నిమిత్తం.. ఏడాది క్రితం భువనగిరి
ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత..ఇప్పటి వరకు వెనక్కి చూసుకోలేదు. వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ని సొంతం చేసుకుంది. ఎంతమంది
హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక జింఖానా క్లబ్ పాలకమండలి ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. మొత్తం 1350 మంది సభ్యులు ఉండగా వారిలో 896మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అచ్యుతరామయ్యకు చెందిన
నేడు గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమవారం ఉదయం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. దీనికి సంబంధించి సైన్బోర్డులు,
హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని స్వాల్ కార్పొరేషన్ లిమిటెడ్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హఠాత్తుగా ఒక్కసారిగా మంటలు
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగుతోంది. హైదరాబాద్లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సూపర్ స్పెషాలిటీ
హైదరాబాద్ మహా నగరంలో సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం సంచలనం సృష్టిస్తుంది. గంటలు గడిచిపోయాయి.. రోజులు దాటుతున్నాయి.. కానీ చిన్నారిపై చిదిమేసిన కిరాతకుడి
హైదరాబాద్ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలి ఫ్లైఓవర్ పై ద్విచక్ర వాహనంలో మంటలు వచ్చాయి. నడుస్తున్న బండిలో అకస్మాత్తుగా మంటలు రావడంతో ద్విచక్ర వాహనము నడుపుతున్న
హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి రుత్విక్ అనే బీటెక్ విద్యార్థి బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బ్యాక్లాగ్స్ ఉండటంతో