తెలుగు రాష్ట్రాల్లో గులాబ్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకదాటిగా మూడు రోజులుగా పడుతున్న కుండపోత వర్షాలు కారణంగా పలు ప్రాంతాల్లో కాలనీలు, రోడ్లు నీటమునిగి
గులాబ్ తుపాను పంజా విసురుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. గాలి, ఉరుములు మెరుపులతో కూడిన వాన నగర ప్రజలను భయపెడుతోంది. ఉత్తరాంధ్ర,
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాల జోరు మొదలయింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో రికార్డుస్థాయిలో వానలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి రహదారులన్ని జలమయం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు
రోజంతా ఏకధాటిగా కురిసిన వర్షానికి భాగ్యనగరంలో జనజీవనం స్తంభించింది. గత నాలుగు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మూసీ సహా ఈసీ వాగులు పొంగి
తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలు దంచికొడుతున్నాయి.. అయితే, మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శని,
దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఏకదాటి వర్షానికి నగరమంతా జలమయమైంది. రోడ్లపై నీరు
ఏపీని వరుస తుఫాన్లు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అంచనా వేయలేని పంటనష్టం జరిగింది. ప్రస్తుతం బురేవి తుఫాన్ ఎఫెక్ట్తో దక్షిణ కోస్తా,
హైదరాబాద్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో చాలా కాలనీలు జలమయమయ్యాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తింది. వర్షం తగ్గిన వరద మాత్రం తగ్గలేదు.