telugu navyamedia

Farmers

ఆకలి తీర్చే అన్నదాతలు…

Vasishta Reddy
దాత దైవం నీవే …………! ఆకలి తీర్చే అన్నదాతల పచ్చని పైరు పలకరించింది ! వయ్యారంగా వరిచేను వొంపు సొంపులతో చూడ ముచ్చటగా చూస్తు నిలబడిపోయీ మనసు

రైతులకు మోడీ సర్కార్‌ శుభవార్త… 

Vasishta Reddy
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యాసంగి పంట ముగుస్తున్న తరుణంలో… పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు 2 వేల ఆర్థిక సాయం అందించేందుకు

ఢిల్లీలో కేఏపాల్‌ ఆమరణ దీక్ష..కారణమిదే

Vasishta Reddy
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం రోజు రోజు ఉదృతమౌతోంది. ఇప్పటికే ఏపీలోని అన్ని పార్టీలు ప్రైవేటీకరణను వ్యతిరేకించాయి. అటు విశాఖ స్టీల్‌ ఉద్యమానికి ఇప్పటికే తెలంగాణ కీలక

ఆర్బీకే లక్ష్యం అదే : జగన్

Vasishta Reddy
ఈరోజు ఏపీ సీఎం జగన్ రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) ఛానెల్‌ ను క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ…

ఢిల్లీలో గుడిసెలు వేసుకున్న రైతులు…

Vasishta Reddy
కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా గత వందరోజులుగా రైతులు ఢిల్లీలో పోరాటం చేస్తున్నారు. రకరకాల పద్దతిలో రైతులు తమ నిరసనలు తెలుపుతున్న… కేంద్రం తో ఎన్ని సమావేశాలు

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్…

Vasishta Reddy
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ భూములకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ భూములకు పెండింగ్‌ లో ఉన్న సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్‌ లో ప్రత్యేక అవకాశాన్ని

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Vasishta Reddy
రైతులకు మోడీ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన స్కీమ్‌ లో భాగంగా మళ్లీ రైతుల ఖాతాలలో 2000 రూపాయలు డిపాజిట్‌

గుజరాత్ చంచాలు అదానీ, అంబానీల కోసమే రైతు చట్టాలు : రేవంత్ రెడ్డి

Vasishta Reddy
కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలపై రేవంత్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. నరేంద్రమోదీ పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన మూడు చట్టాలకు వ్యతిరేకంగా రాజీవ్ రైతు భరోసా యాత్ర చేస్తున్నామని,

దేశవ్యాప్తంగా రైల్‌రోకోలకు సిద్ధమైన రైతులు…

Vasishta Reddy
దేశ రాజధాని సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది.. ఎన్ని అడ్డుంకులు ఎదురైనా, నిర్భందం తీవ్రతరం అవుతున్నా.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా సుదీర్ఘంగా ఆందోళన చేస్తున్నారు.

కేంద్రానికి అక్టోబర్ 2 వరకు సమయం ఇచ్చిన రైతులు…

Vasishta Reddy
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత రెండు నెల్ల నుండి రైతులు వివిధ పద్దతుల్లో నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ

రైతుల చక్కాజామ్ : ఢిల్లీలో హైఅలర్ట్‌

Vasishta Reddy
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు రైతులు ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే.   రైతులు మాత్రం వ్యవసాయ చట్టాల రద్దుకే డిమాండ్‌ చేస్తున్నారు. ఈ

దీప్‌ సిద్ధు ఆచూకీ చెబితే రూ. లక్ష రివార్డు ..ఢిల్లీ పోలీసుల ప్రకటన

Vasishta Reddy
ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలోని ఎర్రకోటను రైతులు ముట్టడించిన సంగతి తెలిసిందే. అయితే  ఎర్రకోటను ముట్టడి చేయడం వెనుక