మంత్రి ఈటల రాజేందర్ భూ ఆక్రమణలపై విచారణ మొదలైంది. అచ్చంపేట ప్రభుత్వ స్కూల్ కు చేరుకున్నారు ఎమ్మార్వో, విజిలెన్స్ అధికారులు. అలాగే అచ్చంపేట గ్రామ పరిధిలో భారీ
తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లో ఓనర్ల పంచాయతీ, జీతగాళ్ల
తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాకారం చేయడం కోసం నడుం కట్టారు,మొక్కవోని ఆత్మవిశ్వాసంతో త్యాగాలకు,సుదీర్ఘ ఉద్యమానికి సన్నద్ధమై వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యంతో రాష్ట్ర
కెసిఆర్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు శవాల మీద పేలాలు ఎరుకునే రాజకీయాలు చేయడం సరికాదని..కరోనాతో ప్రజలు చనిపోతుంటే
కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న ప్రైవేట్ టీచర్లను, సిబ్బందిని ఆదుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.