telugu navyamedia

CM KCR

గాంధీ ఆసుపత్రికి ముఖ్యమంత్రికి కేసీఆర్….

Vasishta Reddy
సీఎం కేసీఆర్ నేడు గాంధీ ఆసుపత్రిలో పరిస్థితిని పరిశీలించబోతున్నారు. సీఎం హోదాలో తొలిసారి గాంధీ ఆసుపత్రికి కేసీఆర్ వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది. కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి

కెసిఆర్ ను మెచ్చుకున్న బండి సంజయ్ !

Vasishta Reddy
ఆయుష్మాన్ భారత్ లో చేరాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని… రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలన్న డిమాండ్ తో రేపు చేపట్టిన ”

కెసిఆర్ సంచలన నిర్ణయం : తెలంగాణలో లాక్ డౌన్ పొడగింపు

Vasishta Reddy
తెలంగాణలో లాక్ డౌన్ పొడగిస్తూ సిఎం కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అమల్లో వున్న లాక్ డౌన్ ను ఈనెల 30 తేదీ దాకా పొడిగించాలని

ప్రతిపక్షాలకు షాక్.. ఆయుష్మాన్ భార‌త్ అమ‌లుకు కేసీఆర్ ఆదేశాలు

Vasishta Reddy
తెలంగాణలో ప్రతిపక్షాలకు  దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు సిఎం కెసిఆర్. కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ఆయుష్మాన్ భారత్ ( ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ) పథకంలో

కెసిఆర్ పై జగ్గారెడ్డి ప్రసంశల వర్షం.. భారీ సన్మానం చేస్తా

Vasishta Reddy
తెలంగాణ సిఎం కెసిఆర్ పై కాంగ్రెస్ ఎమ్యెల్యే జగ్గారెడ్డి ప్రసంశల వర్షం కురిపించారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ప్రకటించినందుకు చాలా సంతోషమని..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్ కు

సీఎం పదవిని కూడా కాంట్రాక్టు కింద పెట్టుకుంటే పోలే: కేసీఆర్ పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు

Vasishta Reddy
సిఎం కెసిఆర్ పై మరోసారి వైఎస్ షర్మిల కౌంటర్ వేశారు. తెలంగాణ సర్కార్ అన్ని విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికనే పోస్టులు భర్తీ చేస్తుందని పేర్కొన్న వైఎస్ షర్మిల..

ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారు : విజయశాంతి

Vasishta Reddy
సిఎం కెసిఆర్ పై విజయశాంతి మరోసారి నిప్పులు చెరిగారు. తెలంగాణలో ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారని మంది పడ్డారు విజయశాంతి. “రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్

బ్లాక్ ఫంగస్ కలకలం : సిఎం కెసిఆర్ సంచలన నిర్ణయం

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ రోగులకు అవసరమైన 324 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను 48 ప్రభుత్వ ఆస్పత్రులలో ఏర్పాటు చేసి భవిష్యత్ లో కూడా ఎలాంటి

వ్యాక్సిన్ నిల్వ ఉన్నా.. ఇవ్వడం లేదు : కెసిఆర్ పై రాములమ్మ ఫైర్

Vasishta Reddy
సిఎం కెసిఆర్ పై బిజేపి నేత విజయశాంతి నిప్పులు చెరిగారు. “కోవిడ్ కట్టడి కోసం తెలంగాణకు సరఫరా చేస్తున్న ఆక్సిజన్ 450 నుంచి 650 మెట్రిక్ టన్నులకు…

ఈటలకు మరో షాక్..కెసిఆర్ వెంటే ఉంటామని ప్రకటించిన సన్నిహితులు

Vasishta Reddy
ఈటలను కేబినెట్ నుంచి సిఎం కెసిఆర్ తొలగించినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక టీఆర్ఎస్ లో తిరుగుబాటు మొదలైందని విపక్షాలు అంటుంటే..ఎంతో మంది నాయకులు

కరోనా సునామీలో కల్వకుంట్ల సామ్రాజ్యం కొట్టుకుపోవుడు ఖాయమే… షర్మిల సంచలనం

Vasishta Reddy
తెలంగాణ సర్కార్ పై వైఎస్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చేది ఆలోచిస్తాం అని చెప్పి 8 నెలలు గడిసిపోయిందని, కరోనా

కెసిఆర్ ను హెచ్చరించిన ఈటల.. కుట్రలు ఆపండి ఇక !

Vasishta Reddy
కేబినెట్ నుంచి ఈటలను సిఎం కెసిఆర్ తొలగించినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక టీఆర్ఎస్ లో తిరుగుబాటు మొదలైందని విపక్షాలు అంటుంటే..ఎంతో మంది నాయకులు