telugu navyamedia

CM KCR

10 యూనివ‌ర్సిటీల‌కు వీసీలను నియామించిన తెలంగాణ ప్రభుత్వం

Vasishta Reddy
తెలంగాణలోని 10 యూనివర్సిటీలకు వీసీలను కెసిఆర్ సర్కార్ నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వీసీ లు 1.ఉస్మానియా యూనివర్సిటీ, (హైదరబాద్) వీసీ

కరోనా పోరు : తెలంగాణకు భారీ సాయం చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ

Vasishta Reddy
కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) లో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి (11) క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను విరాళంగా ఇస్తామని మెయిల్ (మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్)

కేసీఆర్ కు లాక్ డౌన్ వరంలా మారింది : విజయశాంతి

Vasishta Reddy
సీఎం కేసీఆర్ పై విజయశాంతి మరోసారి ఫైర్ అయ్యారు.”కరోనా రోగులను పరామర్శించడానికి సీఎం కేసీఆర్ గారు వరంగల్ ఎంజీఎంను సందర్శిస్తే… అక్కడి ప్రజలు మాత్రం జనవరి 2015

లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలి: కేసీఆర్‌ ఆర్డర్స్

Vasishta Reddy
రాష్ట్ర రెవెన్యూ నష్టాన్ని లెక్కచేయకుండా లాక్ డౌన్ ను అమలు పరుస్తున్న నేపథ్యంలో.. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, రాష్ట్రమంతటా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు

ఇంకా ఆరోగ్య శాఖ మంత్రిగానే ఈటల.. ఇవే సాక్షాలు !

Vasishta Reddy
ఈటలను కేబినెట్ నుంచి సిఎం కెసిఆర్ తొలగించినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక టీఆర్ఎస్ లో తిరుగుబాటు మొదలైందని విపక్షాలు అంటుంటే..ఎంతో మంది నాయకులు

సెంట్రల్ జైలుకి కేసీఆర్.. ఖైదీలతో మిలాఖత్

Vasishta Reddy
తెలంగాణ సిఎం కెసిఆర్ దూకుడు పెంచారు.మొన్నటి రోజున గాంధీ ఆస్పత్రిలో సిఎం కెసిఆర్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో కోవిడ్ బాధితులను ఆయన పరామర్శించారు. తాజాగా

కరోనాతో చిప్కో ఉద్యమనేత సుందర్‌లాల్ బహుగుణ మృతి

Vasishta Reddy
చైనాలో పురుడుపోసుకున్న కరోన వైరస్ క్రమంగా అన్నీ దేశాలకు విస్తరిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు

ఎంజీఎం ఆస్పత్రికి కేసీఆర్..జిందాబాద్ అంటూ కరోనా రోగుల నినాదాలు

Vasishta Reddy
వరంగల్ పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 12.45 గంటలకు ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేరుగా కోవిడ్ పేషంట్లు ఉన్న ఐసీయూ వార్డులోకి వెళ్లి

ఇవాళ ఎజిఎం ఆసుపత్రికి సీఎం కేసీఆర్

Vasishta Reddy
ఇవాళ వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌కు ముఖ్య‌మంత్రి కేసిఆర్ రానున్నారు. కోవిడ్ నేఫ‌థ్యంలో క‌రోనా బాధితుల‌కు అందుతున్న చికిత్స‌, ఆసుపత్రుల్లో సౌక‌ర్యాలపై నేరుగా పరిశీలించేందుకు ముఖ్య‌మంత్రి కేసిఆర్ మొన్న హైద్రాబాద్‌లోని

సీఎం కేసీఆర్ ఓ తేడా సింగ్.. ఆరోగ్య శాఖ వారికే ఇస్తారు : బండి సంజయ్

Vasishta Reddy
నిన్నటి రోజున గాంధీ ఆస్పత్రిలో సిఎం కెసిఆర్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో కోవిడ్ బాధితులను ఆయన పరామర్శించారు. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ పై బీజేపీ

సొంత నియోజకవర్గంలో ఈటలకు ఎదురుగాలి

Vasishta Reddy
సొంత నియోజకవర్గంలో ఈటలకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.  జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ తక్కలపెల్లి రాజేశ్వరరావు, ఎంపీపీ దోడ్డే మమతతో పాటు 12 మంది కౌన్సిలర్లు, గ్రామాల

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి సిఎం కెసిఆర్

Vasishta Reddy
సీఎం కేసీఆర్ వరంగల్ లో పర్యటించనున్నారని మంత్రి దయాకర్ రావు తెలిపారు. రేపు కానీ, ఎల్లుండి కానీ ఎప్పుడైనా వరంగల్ కు వచ్చే అవకాశం ఉందని ఆయన