telugu navyamedia

Cm Jagan

100 కోట్ల పెట్టుబడితో ఆస్పత్రులకు భూములు…

Vasishta Reddy
కోవిడ్ పై సమీక్ష నిర్వ‌హించిన సీఎం వైఎస్ జ‌గ‌న్.. ప్రజలు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌ వైద్యానికి ఎందుకు వెళ్లాల్సి వస్తోందన్నది ఆలోచించాల‌ని అధికారుల‌కు సూచించారు.. జిల్లా ప్రధాన

ఢిల్లీ వెళ్లి పోలవరం బిల్లుల వసూలు చేయండి : సీఎం జగన్ ఆదేశాలు

Vasishta Reddy
కేంద్రం నుంచి పోలవరం బిల్లుల చెల్లింపుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. దాదాపు రూ.1600 కోట్ల బిల్లులు వేర్వేరు దశల్లో పెండింగ్‌లో ఉన్నాయన్న సీఎం జగన్.. పోలవరం

ఆనందయ్య మందు పంపిణీ పై ట్విస్ట్ : హైకోర్టు కీలక ఆదేశాలు

Vasishta Reddy
ఆనందయ్య మందు పరిశోధనలో రోజుకో ట్వీస్ట్ చోటు చేసుకుంటుంది. ఒకరేమో పసరు మందు అంటుంటే… మరొకరు కరోనాకు ఆనందయ్య మందే కరెక్ట్ అని మరీ కొందరి వాదన.

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ : పోలవరంలో మరో కీలక ఘట్టం పూర్తి

Vasishta Reddy
పోల‌వ‌రం ప్రాజెక్ట్ పనుల్లో మరో కీలక ఘట్టం పూర్తయింది. పోల‌వ‌రం స్పిల్ వే నుంచి ఈ వర్షాకాలంలో వరదనీరు మళ్ళించేందుకు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.

విద్యార్థులకు గుడ్ న్యూస్ : ఏపీ పదోతరగతి పరీక్షలు వాయిదా

Vasishta Reddy
ఏపీలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు 20 వేలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

నిరుద్యోగులకు శుభవార్త… ఖాళీల భర్తీపై ఏపీ సర్కార్ ఫోకస్

Vasishta Reddy
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీపై ఏపీ సర్కార్ ఫోకస్ చేసింది. వీలైనంత త్వరగా జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు అధికారుల కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో

యాస్ తుఫాన్‌ పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌…

Vasishta Reddy
యాస్ తుఫాన్‌ పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌ నిర్వహించారు. ఈ తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లతో ఏపీ సీఎం వైఎస్

రైతులకు శుభవార్త : ఖాతాల్లోకి 1820.23 కోట్లు విడుదల

Vasishta Reddy
వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద 15.5లక్షల మంది రైతులకు రూ. 1820.23 కోట్ల బీమా పరిహారాన్ని అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు.

ఏపీ రైతులకు సిఎం జగన్ గుడ్ న్యూస్

Vasishta Reddy
ఏపీనే కాదు దేశాన్నే కరోనా కుదిపేస్తోంది. ఇలాంటి కరోనా కష్ట కాలంలో ఏపీ రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గతేడాది ఖరీఫ్లో నష్టపోయిన పంటలకు

ముంచుకొస్తున్న యాస్ తుఫాను : సిఎం జగన్ కీలక ఆదేశాలు

Vasishta Reddy
యాస్ తుఫానుపై హోమ్ మంత్రి అమిత్ షాతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. తుపాను వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు, తీసుకోవాల్సిన

ప్రతిపక్ష నేతల్ని జైలుకి పంపి..జగన్ రాక్షసానందం పొందుతున్నారు

Vasishta Reddy
టిడిపి నేతలు కూనరవికుమార్, బిసి జనార్దన్ రెడ్డి ఇవాళ అరెస్ట్ అయ్యారు. టిడిపి నేతలను వైసీపీ సర్కార్ అన్యాయంగా అరెస్ట్ చేస్తోందని జగన్ సర్కార్ పై నారా

యాస్ తుఫాన్ : ఏపీ సర్కార్ అలర్ట్

Vasishta Reddy
యాస్ తుఫాన్ తీవ్రమవుతున్న నేపధ్యంలో మెడికల్ ఆక్సిజన్‌ నిల్వ, తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఏపి ప్రభుత్వం. ఆక్సిజన్ కొరత రాకుండా ముందస్తు చర్యలకు సిద్దమైంది ప్రభుత్వం.