వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 15.5లక్షల మంది రైతులకు రూ. 1820.23 కోట్ల బీమా పరిహారాన్ని అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు.
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని ఐదు గ్రామాల తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు,