కోవిడ్-19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్పై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా బ్లాక్ఫంగస్ పై కీలక సమాచారాన్ని సిఎం జగన్ కు చేరవేశారు
ఒకేసారి 14 వైద్య కళాశాలల పనులకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్. క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు సీఎం. నాడు–నేడుతో వైద్య, ఆరోగ్య రంగంలో
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అభినందనలు తెలిపారు. విశాఖలోని 1000 పడకల జంబో కోవిడ్ హాస్పిటల్ ను ప్రారంభించారు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్.
మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను ఇబ్బంది పెట్టిన వారు జీవచ్చవంలా దిక్కులేని బతుకుతున్నారని.. దేశంలో ఉన్న అన్ని పార్టీలను కలుపుకుని పోరాడినా
ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా థర్డ్ వేవ్పై హెచ్చరికలు భారీగా వస్తున్నాయి. దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్రమత్తం అవుతోంది..
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో రెండు వారాల పాటు కర్ఫ్యూ కొనసాగించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా కర్ఫ్యూ
సిపిఐ రామకృష్ణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు నిర్వహణ, కుంభమేళా పెట్టడం వల్లేనని..దేశంలోనే యాభై శాతం కరోనా కేసులు నమోదయ్యాయని మండిపడ్డారు. ప్రజల ప్రాణాల కన్నా