telugu navyamedia

Cm Jagan

విదేశాల్లో చదివే విద్యార్థులకు ఏపీ సర్కార్ శుభవార్త

Vasishta Reddy
కోవిడ్‌-19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో ఇవాళ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించాలని ఈ

ఏపీలో ఘోరం : కరోనా లేని 40 మందికి బ్లాక్‌ ఫంగస్‌

Vasishta Reddy
కోవిడ్‌-19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా బ్లాక్‌ఫంగస్ పై కీలక సమాచారాన్ని సిఎం జగన్ కు చేరవేశారు

క్రిస్‌గేల్ సెంచరీల రికార్డును జగన్ బ్రేక్ చేశాడు

Vasishta Reddy
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సెంచ‌రీ దాటేసింది పెట్రోల్ ధ‌ర. విజ‌య‌వాడ‌లో పెట్రోల్ ధ‌ర మండిపోతోంది.. బెజ‌వాడ‌లో ఇవాళ నార్మల్ పెట్రోల్ ధర లీట‌ర్‌కు రూ.99.77కు చేరుకోగా.. స్పీడ్ పెట్రోల్ ధ‌ర

ఈరోజు వైద్య కళాశాలల పనులకు శ్రీకారం చుట్టనున్న సీఎం జగన్

Vasishta Reddy
ఒకేసారి 14 వైద్య కళాశాలల పనులకు శ్రీకారం చుట్టనున్నారు  సీఎం జగన్. క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు సీఎం. నాడు–నేడుతో వైద్య, ఆరోగ్య రంగంలో

నవరత్నాలు కావు..నకిలీ రత్నాలు : జగన్ సర్కార్ పై అచ్చెన్నాయుడు ఫైర్

Vasishta Reddy
ఇవాళ్టి కి వైసీపీ ప్రభుత్వానికి రెండు ఏండ్లు. అయితే సీఎం జగన్ రెండేళ్ల పాలనపై జగన్ విధ్వంసం పేరుతో ఛార్జ్ షీట్ విడుదల చేసారు అచ్చెన్నాయుడు. ఈ

ప్రధాని మోదీ, జగన్ లక్షణమైన నాయకులు : కేంద్ర మంత్రి పొగడ్తలు

Vasishta Reddy
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అభినందనలు తెలిపారు. విశాఖలోని 1000 పడకల జంబో కోవిడ్ హాస్పిటల్ ను ప్రారంభించారు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్.

అన్నం తినే వారెవరూ టిడిపికి మద్దతివ్వరు : కొడాలి నాని

Vasishta Reddy
మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను ఇబ్బంది పెట్టిన వారు జీవచ్చవంలా దిక్కులేని బతుకుతున్నారని.. దేశంలో ఉన్న అన్ని పార్టీలను కలుపుకుని పోరాడినా

థ‌ర్డ్ వేవ్ కు సిద్ధంగా ఉన్నాం : సీఎం జగన్

Vasishta Reddy
ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా థ‌ర్డ్ వేవ్‌పై హెచ్చ‌రిక‌లు భారీగా వస్తున్నాయి. దాంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ అప్ర‌మ‌త్తం అవుతోంది..

థర్డ్ వేవ్ : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Vasishta Reddy
కరోనా సెకండ్ వేవ్ మన దేశంలోని అన్ని రాష్ట్రాలను అతలాకుతలం చేస్తుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ సెకండ్ వేవ్ ఎక్కువగా యూత్

ఏపీలో మరో రెండు వారాలు కర్ఫ్యూ పొడగింపు ?

Vasishta Reddy
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో రెండు వారాల పాటు కర్ఫ్యూ కొనసాగించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా కర్ఫ్యూ

అమరావతిని ధ్వంసం చేసే ధైర్యం జగన్ కు ఉందా..!

Vasishta Reddy
సిపిఐ రామకృష్ణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు నిర్వహణ, కుంభమేళా పెట్టడం‌ వల్లేనని..దేశంలోనే యాభై శాతం కరోనా కేసులు నమోదయ్యాయని మండిపడ్డారు. ప్రజల ప్రాణాల కన్నా

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

Vasishta Reddy
ఏపీలో పలువురు ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ పి.భాస్కర్ ను కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ గా బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. అంతే