telugu navyamedia

Cm Jagan

ఇదీ నియంత సైకో జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌ : లోకేష్ ఫైర్

Vasishta Reddy
వైసీపీ సర్కార్ పై టిడిపి నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఏపీలో నియంత పాలన సాగుతోందని మండిపడ్డారు. దేశంలో ఏకైక మూర్ఖ‌పు ముఖ్య‌మంత్రి జగన్ అంటూ

అందరు మాస్కులు పెట్టుకుంటే.. జగన్ మాత్రం పెట్టుకోడు..

Vasishta Reddy
ఏపీ ప్రభుత్వంపై టిడిపి రాష్ట్ర అద్యక్షుడు అచ్చెన్ననాయుడు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కోవిడ్ అరికట్టడంలో ప్రభత్వం పూర్తిగా విఫలం అయ్యిందని.. ఉత్తరాంద్రలో 46 వేల కేసులు ఉంటే

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్..

Vasishta Reddy
ఏపీలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వంలోని 8 శాఖలలో పని

ఏపీ రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఈరోజు నుంచే అకౌంట్లలోకి డబ్బులు..

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 13 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో రైతులకు

కరోనా విలయం : ప్రధాని మోడీకి సిఎం జగన్ మరో లేఖ

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 13 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  ప్రధాని మోడీకి ఏపీ

మూర్ఖత్వాన్ని పక్కన పెట్టి మానవత్వంతో ఆలోచించండి జగన్ రెడ్డి : లోకేష్

Vasishta Reddy
సిఎం జగన్ పై మరోసారి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఆక్సిజన్ కొరతతో రాష్ట్రంలో ఇప్పటికే 76 మందికి పైగా చనిపోయారని… ఇంకెంత మంది ప్రాణాలు బలిగొంటారని

బ్రేకింగ్ : రుయా మృతలకు రూ. 10 లక్షల పరిహారం ప్రకటించిన సిఎం జగన్

Vasishta Reddy
తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక నిన్న రాత్రి 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

హింసించే పుల‌కేశి రెడ్డి.. ఎన్ని కేసులు పెడ‌తావో పెట్టుకో, నేను రెడీ

Vasishta Reddy
సిఎం జగన్ పై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఇంకా ఎన్ని అక్ర‌మ కేసులు పెడ‌తావో పెట్టుకో, నేను రెడీ అంటూ లోకేష్ ఫైర్ అయ్యారు. “హింసించే

వారి పేరులోనే వైరస్ ఉంది..వైఎస్ జగన్ కాదు వైరస్ జగన్

Vasishta Reddy
ఏపీ ప్రభుత్వంపై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ అంటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కాదు… ప్రజలు ఇబ్బందులు పడుతుంటే,

క్వారీలో పేలుడు ఘటనపై సిఎం జగన్ దిగ్భ్రాంతి

Vasishta Reddy
కడప క్వారీలో పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైయస్ఆర్ కడప జిల్లా మామిళ్ళపల్లె శివారులో ముగ్గు రాయి క్వారీలో

కరోనాపై ఫేక్ న్యూస్ : జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 11 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో కొత్తగా 17,188 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో

ఆ ఆస్పత్రులను తాత్కాలికంగా ఎంప్యానెల్‌ చేయాలి : సీఎం జగన్

Vasishta Reddy
ఏపీలో రోజుకు 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నా విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో కరోనా నియంత్రణ పై సమీక్షలో సీఎం వైఎస్ జగన్ కీలక