టీంఇండియా పేసర్ భువనేశ్వర్ కుమార్.. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ మహమ్మారి లక్షణాలు కనిపించడంతో అతను ఐసొలేషన్లోకి వెళ్లాడు. భువనేశ్వర్ కుమార్తో పాటు అతని
భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇంట్లో విషాదం నెలకొంది. భువనేశ్వర్ తండ్రి కిరణ్ పాల్ సింగ్ గురువారం కన్నుమూశారు. ఆయన వయసు 63. క్యాన్సర్తో గతకొన్నిరోజులుగా పోరాడుతున్న
త్వరలో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు భువనేశ్వర్ కుమార్ ను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే పరిమిత ఓవర్ల ఫార్మాట్పై
బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ.. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను బెంబేలెత్తిస్తుంటాడు భువనేశ్వర్ కుమార్. ఇంగ్లండ్, న్యూజీలాండ్ వంటి దేశాలు భువీ బౌలింగ్కు అత్యంత అనుకూలంగా ఉంటాయి. కానీ
గత రెండేళ్లుగా టీమిండియాను గాయాల బెడద వీడడం లేదు. గాయాల కారణంగా స్టార్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా కొంతకాలం జట్టుకు దూరమవుతున్నారు.యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సమయంలో