టీంఇండియా పేసర్ భువనేశ్వర్ కుమార్.. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ మహమ్మారి లక్షణాలు కనిపించడంతో అతను ఐసొలేషన్లోకి వెళ్లాడు. భువనేశ్వర్ కుమార్తో పాటు అతని
కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తునే ఉంది. సెకండ్ వేవ్ వస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి ప్రభుత్వాలు. సెకండ్ వేవ్ లో అమెరికాలో విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి.