భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనం చాలా ప్రశాంతంగా పూర్తి అయిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
పోలీస్, మున్సిపల్, నీటి శాఖ, ట్రాఫిక్ శాఖ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిమజ్జన కార్యక్రమానికి బాగా సహకరించారని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు రాజాసింగ్.
ట్యాంకుబండ్పై జరిగిన వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దగ్గరుండి నిరంతరం పర్యవేక్షించారని.
ఈ క్రెడిట్ ఆయనకే దక్కుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
స్వామివారి ఆశీర్వాదం లభిస్తుందని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.
అలీ తాజా వ్యాఖ్యలతో వైసీపీలో అసంతృప్తి!