telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

శాంసంగ్ కంపెనీ … గెలాక్సీ ట్యాబ్ ఎ .. భారత్ లో .. !

samsung galaxy tab 2019 released

తాజాగా శాంసంగ్ సంస్థ నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ గెలాక్సీ ట్యాబ్ ఎ (2019)ను విడుదల చేసింది. రూ.10,860 ధరకు ఈ ట్యాబ్ వినియోగదారులకు ఈ నెల 12వ తేదీ నుంచి లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను ఏర్పాటు చేశారు.

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఫీచర్లు :

8 ఇంచ్ డిస్‌ప్లే,
1280 x 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 429 ప్రాసెసర్,
2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 9.0 పై,
8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
4జీ, బ్లూటూత్ 4.2,
5100 ఎంఏహెచ్ బ్యాటరీ.

Related posts