telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

‘రైతు భరోసా’వాటా కోసం కాల్పులు!

gun fire

ఏపీలో రైతు భరోసా పథకం కింద ఇచ్చిన నగదు కోసం అన్మదమ్ముల మధ్య తలెత్తిన వివాదం కాల్పులకు దారితీసింది. విశాఖపట్టణం జిల్లాలోని హుకుంపేట మండలం రంగశీలలో ఈ ఘటన చోటుచేసుకుంది.

తన వాటా డబ్బులు అడిగిన తమ్ముడి కుటుంబంపై ఆగ్రహించిన అన్నయ్య కృష్ణ తన నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. స్థానికుల సాయంతో కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.

Related posts