telugu navyamedia
క్రైమ్ వార్తలు

రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం..

జైపూర్: రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఖైదీ స‌హా నలుగురు గుజరాత్ పోలీసులు సహా ఐదుగురు మృతి చెందారు.

దిల్లీ నుంచి గుజరాత్​కు నిందితుడిని తరలిస్తున్న గుజరాత్ పోలీసుల వాహనం జైపూర్‌లోని భబ్రూ ప్రాంతంలో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనపై రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని, మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.

Related posts