తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తుంది. మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసులో నటి రకుల్ ప్రీత్ సింగ్ విచారణ ముగిసింది. ఉదయం నుంచి దాదాపు 7 గంటలు పాటు సుదీర్ఘంగా విచారణ చేసారు . ఈడీ అధికారులు. . బ్యాంక్ లావాదేవీలుపై ప్రశ్నించిన ఈడీ.. 30 ప్రశ్నలకు రకుల్ నుండి సమాచారం రాబట్టుకొంది.
ఎప్పుడు విచారణకు హాజరు కావాలని ఆదేశించిన రావాలని రకుల్ కు అధికారులు తెలియజేశారు. కెల్విన్ తో సంబందాలు, ఎఫ్ క్లబ్ లో పార్టీపై ఆరా తీశారు. కాగా, రియా చక్రవర్తితో ఫ్రెండ్షిప్ పై ఈడీ అధికారులు విచారణలో అడిగి తెలుసుకున్నారు. మూడు బ్యాంక్ అకౌంట్ల వివరాలను రకుల్ నుండి క్లారిటీ తీసుకున్నారు.
అలాగే…. రియా చక్ర వర్తి తో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ పై విచారణ లో అడిగారు ఈడీ అధికారులు. మూడు బ్యాంక్ అకౌంట్లు లు రకుల్ నుండి క్లారిటీ తీసుకుంది ఈడీ. 13 తేదీన F క్లబ్ మేనేజర్, నవదీప్ విచారణ తరువాత రకూల్ వ్యవహారం పై క్లారిటీ కి రానున్నారు ఈడీ అధికారులు.
నరేష్ గారు ఎప్పుడేం మాట్లాడాలో నేర్చుకోండి సార్: బండ్ల గణేష్