మంగళవారం జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్ లో వినేష్ ఫోగట్ సెమీఫైనల్కు చేరుకుంది.
7-5తో ఉక్రెయిన్కు చెందిన మూడుసార్లు CWG బంగారు పతక విజేత ఒక్సానా లివాచ్ను ఓడించి సెమీఫైనల్ కు చేరుకుంది.
వినేష్కి ఇది తొలి ఒలింపిక్ సెమీఫైనల్.


కాంగ్రెస్ కు ఉన్నంత ఓటు బ్యాంకు కూడా బీజేపీకి లేదు: తలసాని