telugu navyamedia

ట్రెండింగ్

మహిళలకు గుడ్‌న్యూస్ః భారీగా తగ్గిన బంగారం ధ‌ర‌లు…

Vasishta Reddy
బంగారానికి ఎప్పుడు డిమాండ్ తగ్గదు. ఎందుకంటే.. ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు బంగారం. ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్‌ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా

దేశ ప్రజలకు భారీ ఊరట : మళ్ళీ పడిపోయిన కరోనా కేసులు

Vasishta Reddy
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. అయితే తాజాగా దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజా కేసులతో దేశంలో 2.95 కోట్లు దాటాయి

తెలంగాణలో లాక్ డౌన్ మరో పది రోజులు పొడిగింపు.. పెరిగిన సడలింపులు

Vasishta Reddy
తెలంగాణలో లాక్ డౌన్ ను జూన్ 10 నుంచి మరో పదిరోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 5 గంటల

భారత్ లో భారీగా తగ్గిన కేసులు…

Vasishta Reddy
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 2.86 కోట్లు దాటాయి కరోనా

భారత్ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే…?

Vasishta Reddy
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 2.86 కోట్లు దాటాయి కరోనా

సోమిరెడ్డి మాటలు అవాస్తవం : ఆనందయ్య

Vasishta Reddy
నా మందు పంపిణీపై సోమిరెడ్డి మాట్లాడాల్సిన అవసరం లేదని..సోమిరెడ్డి మాట్లాడింది అవాస్తవమని విమర్శలు చేశారు ఆనందయ్య. మీ సొంత గొడవలోకి తనను లాగవద్దన్నారు. తనను ప్రజాసేవ కోసం

గుడ్‌న్యూస్‌.. తెలంగాణ‌లో 19 ప్ర‌భుత్వ‌ డయాగ్నోసిస్ సెంటర్లు..

Vasishta Reddy
రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో 19 వైద్య పరీక్ష కేంద్రాలను (డయాగ్నోసిస్ సెంటర్లను) జూన్ 7న ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ

ఇండియా కరోనా అప్డేట్…

Vasishta Reddy
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 2.86 కోట్లు దాటాయి కరోనా

విజయ్ దేవరకొండ ఖాతాలో అరుదైన రికార్డు

Vasishta Reddy
బాలీవుడ్ స్టార్స్ ను మించిన క్రేజ్, స్టార్ క్రికెటర్లను మించిన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ. ఈ టాలీవుడ్ స్టార్ రిసెంట్ గా హైదరాబాద్ “టైమ్స్ మోస్ట్

చల్లటి కబురు : మూడు రోజుల పాటు వ‌ర్షాలు

Vasishta Reddy
నిన్న దక్షిణ కేరళలోకి ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు ఈ రోజు కేరళా అంతటా మరియు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ లలో కొంత భాగంలోకి ప్రవేశించినవి. రాగల

ఆస్తుల ర‌క్ష‌ణ కోస‌మే ఈట‌ల ప్ర‌య‌త్నాలు

Vasishta Reddy
టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌పై నోరు పారేసుకున్న మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఆత్మ‌గౌర‌వం కోసం

ఈటల పార్టీ నుండి వెళ్లిపోతే ఎవరూ బాధపడటం లేదు…

Vasishta Reddy
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కారు గుర్తు, గులాబీ జెండా గుర్తుతో గెలిచిన విషయాన్ని మంత్రి ఈటెల రాజేందర్ గుర్తుంచుకోవాలని… తెలంగాణ