telugu navyamedia

తెలంగాణ వార్తలు

బాలు పాటను ప్రజలు మర్చిపోరు: జగ్గారెడ్డి

vimala p
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిపట్ల సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. బాలుతో  ఉన్న పరిచయాన్ని జగ్గారెడ్డి గుర్తు చేసుకున్నారు. సంగీతం అంటే అందరికి ప్రాణమే.

మద్యంప్రియులకు శుభవార్త..తెలంగాణలో ఇక బార్లు ఓపెన్..!

vimala p
మద్యంప్రియులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో మార్చి 22న మూతపడ్డ బార్లు తిరిగి తెరుచుకోనున్నాయి. బార్లు, క్లబ్ లు తెరవవచ్చంటూ తెలంగాణ

తెలంగాణ మంత్రి హరీశ్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి బాలినేని కౌంటర్!

vimala p
ఏపీలో ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్ల బిగింపు అంశంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఘాటుగా స్పందించారు. కేంద్రం

హైద్రాబాద్ లో రోడ్డేక్కిన సిటీ బస్సులు

vimala p
కరోనా కారణంగా డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు నేటి నుంచి అందుబాటులోకి వచ్చ్చాయి. సుదీర్ఘకాలం తర్వాత హైద్రాబాద్ నగరంలో సిటీ బస్సులు శుక్రవారం రోడ్డెక్కాయి. దాదాపు 185

హైదరాబాద్‌లో పరువు హత్య.. ప్రేమ వివాహం చేసుకున్న అల్లుడిని చంపిన మామ!

vimala p
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్‌ను పరువు హత్య ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. తాజాగా,అటువంటి ఘటనే హైదరాబాద్‌ నగరంలో చోటు చేసుకుంది.

తెలంగాణలో విజృభిస్తున్న కరోనా.. కొత్తగా 2,381 మందికి పాజిటివ్

vimala p
తెలంగాణ‌లో కరోనా విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం పల్లెలను కూడా వణికిస్తోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై హెచ్ఆర్సీలో మహిళ ఫిర్యాదు!

vimala p
తన కుటుంబాన్ని వేధిస్తున్నారని  మిర్యాలగూడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే భాస్కర్‌రావుపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు ఓ మహిళ ఫిర్యాదు చేశారు. తన కుటుంబంపై అక్రమ కేసులు బనాయించి ఎమ్మెల్యే

పాలనా సంస్కరణల్లో భాగంగానే వినూత్న చట్టాలు: కేసీఆర్

vimala p
ప్రజలకు చెందిన ప్రతి అంగుళం ఆస్తిని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్లలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే గెలుపు: కేటీఆర్‌

vimala p
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందడి మొదలైంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి

రేపటి నుంచి రోడ్డెక్కనున్న సిటీ బస్సులు

vimala p
కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ విధించడంతో హైదరాబాదులోని సిటీ బస్సులు గత ఆరు నెలలుగా డిపోలకే పరిమితమైన సంగతి తెలిసిందే. దాదాపు 185 రోజుల తర్వాత

రైతుల కోసం టీఆర్ఎస్ సర్కారు పనిచేసింది: హరీశ్ రావు

vimala p
గత ఆరేళ్లుగా టీఆర్ఎస్ సర్కారు రైతుల కోసమే పనిచేసిందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో రైతులకు పట్టాదారు

పట్టభద్రులు ఓటును సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి సబిత

vimala p
తెలంగాణలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియనుంది. ఈ లోపే ఎన్నికల