ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిపట్ల సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. బాలుతో ఉన్న పరిచయాన్ని జగ్గారెడ్డి గుర్తు చేసుకున్నారు. సంగీతం అంటే అందరికి ప్రాణమే.
మద్యంప్రియులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో మార్చి 22న మూతపడ్డ బార్లు తిరిగి తెరుచుకోనున్నాయి. బార్లు, క్లబ్ లు తెరవవచ్చంటూ తెలంగాణ
ఏపీలో ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్ల బిగింపు అంశంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఘాటుగా స్పందించారు. కేంద్రం
కరోనా కారణంగా డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు నేటి నుంచి అందుబాటులోకి వచ్చ్చాయి. సుదీర్ఘకాలం తర్వాత హైద్రాబాద్ నగరంలో సిటీ బస్సులు శుక్రవారం రోడ్డెక్కాయి. దాదాపు 185
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ను పరువు హత్య ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. తాజాగా,అటువంటి ఘటనే హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
తెలంగాణలో కరోనా విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం పల్లెలను కూడా వణికిస్తోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య
తన కుటుంబాన్ని వేధిస్తున్నారని మిర్యాలగూడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్రావుపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్కు ఓ మహిళ ఫిర్యాదు చేశారు. తన కుటుంబంపై అక్రమ కేసులు బనాయించి ఎమ్మెల్యే
ప్రజలకు చెందిన ప్రతి అంగుళం ఆస్తిని ఆన్లైన్లో నమోదు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందడి మొదలైంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి
గత ఆరేళ్లుగా టీఆర్ఎస్ సర్కారు రైతుల కోసమే పనిచేసిందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో రైతులకు పట్టాదారు
తెలంగాణలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియనుంది. ఈ లోపే ఎన్నికల