ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ సర్వే చేసి, వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్(అక్షాంశ రేఖాంశాలు) ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.97 లక్షలు దాటాయి కరోనా కేసులు.
రైతుల్లో ఎంతో ఆవేదన, ఆందోళన కనపడుతోంది. పేదవాళ్ళు కు కొత్తగా భూములు ఇవ్వకపోగా గతంలో ఇచ్చినవి లాక్కుంటున్నారు. మన రాష్ట్రంలో మన నీళ్ళు, నిధులు మనకే అన్న
పెద్దపెల్లి జిల్లాలో దారుణ జరిగింది. తెలంగాణ హైకోర్ట్ న్యాయవాది వామన్ రావు దంపతులపై దుండగులు విచక్షణరహితంగా దాడి చేశారు. రామ గిరి మండలం కల్వచర్ల ప్రధాన రహదారి
నేడు తెరాస కార్యకర్తలకు, అభిమానులకు పెద్దపండగ రోజు అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ పుట్టినరోజు. ఫిబ్రవరి 17, 1954 వ సంవత్సరంలో జన్మించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే
రైతు బంధు డబ్బులు కూడా బ్యాంకులు తీసుకున్న అప్పులకు వడ్డీల కింద తీసుకుంటున్నారని, మీరు చెప్పిన పంటనే వేసిన రైతులకు బోనస్ ఇవ్వండని రేవంత్ అన్నారు. బ్రతికుండాలని
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టిన రోజును పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా కడియం పల్ల వెంకన్న నర్సరీ నిర్వాహకులు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. తూర్పు
నేడు తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టిన రోజు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా ఆయనకు