telugu navyamedia

క్రీడలు

పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

navyamedia
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. శుక్రవారం జరిగిన పురుషుల హైజంప్‌లో ప్రవీణ్‌కుమార్‌ రజత పతకం సాధించాడు. టీ64 పురుషుల హై

సచిన్ టెండూల్కర్ రికార్డ్ బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ….

navyamedia
టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 23,000 పరుగుల మైలురాయి పూర్తి చేసుకున్నాడు. 490 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించడం గమనార్హం. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌

పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో రెండు పతకాలు

navyamedia
టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో భారత్‌ కు తాజాగా మరో రెండు పతకాలు వచ్చాయి. హై జంప్‌ లో మరియప్పన్‌ తంగవేలు రజత పతకం సాధించగా..

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పీవీ సింధుకు ఘన సన్మానం

navyamedia
భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ కాంస్య పతకం విజేత, ఆర్.ఎన్‌.ఐ.ఎల్ బ్రాండ్ అంబాసిడర్ పీవీ సింధును సోమవారం విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘనంగా సన్మానించారు. ఇండోర్ స్టేడియంలో

పారాలింపిక్స్‌లో భారత్‌కు ఓకే రోజు నాలుగు పతకాలు

navyamedia
పారాలింపిక్స్‌లో సోమవారం భారత్‌కు పతకాల పంట పండింది. భారత అథ్లెట్లు ఈరోజు ఇప్పటికే మొత్తం నాలుగు పతకాలను సొంతం చేసుకున్నారు. నేటి పథకాల వేటను ద్వారణంతో ప్రారంభించింది

పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భవీనాబెన్‌

navyamedia
టోక్యో పారాలింపిక్స్‌లో టేబుల్‌ టెన్నిస్ మహిళ క్రీడాకారిణి భవీనాబెన్‌ పటేల్‌ రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్‌లో మహిళల టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో భారత్‌కు పతకం

టోక్యో: పారాలింపిక్స్‌లో ‘పసిడి’ పోరులో భవీనా

navyamedia
టోక్యో: పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకం ఖాయమైంది. టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో భారత మహిళా(టీటీ) ప్లేయర్‌ భవీనాబెన్‌ పటేల్‌ ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో చైనా క్రీడాకారిణిపై ఆమె తిరుగులేని

టీమిండియా ఘోర ప‌రాజ‌యం!

navyamedia
టీమిండియా బ్యాట్స్ మెన్ ఘోరంగా విఫలమయ్యారు. లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు కేవలం 78 పరుగులకే ఆలౌట్

ఫిటినెస్ పై విరాట్ కోహ్లీ దృష్టి..

navyamedia
సెలబ్రిటీస్ ఫిట్‌నెస్ విష‌యంలో ఎంత జాగ్ర‌త్త‌లు తీసుకుంటారో అంద‌రికి తెలిసిందే. అయితే తాజాగా మ‌న ఇండియా సారథి విరాట్ కోహ్లీ కూడా అత్యంత ప్రాధాన్యమిస్తారన్నార‌నే దానికి ఇదే

సింధుకు ఐస్ క్రీమ్ తెప్పించిన ప్రధాని

navyamedia
బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమని ఎలా తెలిసిందో గానీ బుధవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో టోక్యో 2020 ఒలింపిక్

లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా అరుదైన రికార్డు..!

navyamedia
లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా చరిత్రాత్మక విజయం సాధించమే కాదు..మరో రికార్డు కూడా దక్కింది. 39 ఏళ్ల తరువాత టీమ్ ఇండియా బౌలర్ సిరాజ్ సాధించిన గౌరవమది.

లార్డ్స్‌లో అద్భుతం సృష్టించిన టీమిండియా..

navyamedia
  కోహ్లీసేన లార్డ్స్ లో ఆఖ‌రి రోజు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ..సంచలన ప్రదర్శనతో రెండో టెస్టులో 151 ప‌రుగుల తేడాతో ఘన విజయం సాధించింది అద్భుతం