ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభ మ్యాచ్లో బెంగళూరు 2 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్పై గెలుపొందింది. చెపాక్వేదికగా ఆడిన గత ఐదు మ్యాచ్ల్లో ఓటమి పాలైన కోహ్లీసేన
ఐపీఎల్ 2021 లో భాగంగా నిన్న చెన్నై వేదిజగా ముంబై ఇండియన్స్తో తలపడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. చిట్టచివరి బంతికి విజయాన్ని సాధించింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన
ఐపీఎల్ 14 వ సీజన్ మొదటి మ్యాచ్లోనే కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు జట్టు దుమ్ములేపింది. డిపెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు చుక్కలు చూపించింది
రాహుల్ ద్రవిడ్.. మైదానంలో ఎంత శాంతంగా ఉంటాడో అందరికి తెలుసు. భయంకరమైన బౌలర్లను ఎదుర్కొన్న సందర్భాల్లో కూడా అతను ఎంతో ఓర్పు, సహనం ప్రదర్శించి.. శాంతికి బ్రాండ్
ఎప్పటికప్పుడు కొత్త కథలతో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని అలరిస్తుంటాడు అడవి శేష్. అలాంటి అడవి శేష్ ప్రస్తుతం మేజర్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021కు సమయం దగ్గరపడింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తొలి పోరుకు సిద్ధమయ్యాయి. ఇక ఫార్మాట్
మ్యాచ్ ముంగిట ముంబై జట్టుకు భారత మాజీ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా ఓ చిన్న వార్నింగ్ ఇచ్చాడు. ఓవర్ కాన్ఫిడెంట్తో మ్యాచ్లు ఆడొద్దని సూచించాడు. తాజాగా ప్రగ్యాన్
తాజాగా ఎంఐటీ క్రీడా విశ్లేషణ సదస్సులో రాహుల్ ద్రవిడ్ సహా టీమిండియా మాజీ కోచ్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్స్టన్.. ఇంగ్లండ్ మహిళల జట్టు మాజీ