వైవిధ్యమైన చిత్రాలతో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ను క్రియేట్ చేసుకున్న కథానాయకుడు సుహాస్. ఆయన హీరోగా నటిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం ఓ భామ
నందమూరి తారకరామారావు గారు శ్రీరాముడు గా నటించిన తొలి రంగుల చిత్రం లలితా శివజ్యోతి పిక్చర్స్ వారి “లవకుశ” సినిమా 29-03-1963 విడుదలయ్యింది నిర్మాత ఏ. శంకర
నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కొత్త కాన్సెప్ట్తో రాబోతోన్న ఈ మూవీకి
నటరత్న ఎన్.టి. రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం వి.జి.డి. ప్రొడక్షన్స్ “భలే మాస్టారు” సినిమా 27-03-1969 విడుదలయ్యింది. నిర్మాత సి.ఎస్.రాజు హిందీ చిత్రం ప్రొఫెసర్ (1962)
నందమూరి తారకరామారావు గారు తొలిసారిగా పూర్తి స్థాయిలో శ్రీ కృష్ణుడుగా నటించిన పౌరాణిక చిత్రం విజయా వారి “మాయాబజార్” సినిమా 27మార్చి 1957 న విడుదలయ్యింది .
నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కొత్త కాన్సెప్ట్తో రాబోతోన్న ఈ మూవీకి
విశాఖపట్నం: జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్త ఎన్నికల ప్రచారానికి పిఠాపురంను కేంద్రంగా చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం పార్టీ నేతలతో
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి.రామారావు గారు నటించిన జానపద చిత్ర రాజం విశ్వశాంతి వారి “కంచుకోట” సినిమా 22-03-1967 విడుదలయ్యింది. ఎన్టీఆర్ గారి బంధువు యు.విశ్వేశ్వరరావు గారు నిర్మాత
సినీనటుడు శోభన్బాబు 16వ వర్ధంతిని బుధవారం విశాఖపట్నంలో శోభన్బాబు అభిమానుల సంఘం ఘనంగా నిర్వహించింది. ముఖ్యంగా శోభన్బాబు వర్ధంతి సందర్భంగా అభిమానుల సంఘం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
నందమూరి తారకరామారావు గారు తొలిసారిగా ప్రతినాయకుడు పాత్రలో నటించిన చిత్రం ఏ.వి.ఎం. వారి “భూకైలాస్” సినిమా 20-03-1958 విడుదలయ్యింది. కర్ణాటక రాష్ట్రం లోని గోకర్ణం క్షేత్రం స్థలపురాణం