ప్రముఖ సినీ హాస్యనటుడు వేణుమాధవ్ మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ
హాస్య నటుడు వేణుమాధవ్ మృతి పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ… ఆయన కోలుకుంటారని తాను భావించానని తెలిపారు.
హాస్య నటుడు వేణుమాధవ్ (40) సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. వేణుమాధవ్ మృతి పట్ల టీడీపీ
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు అత్యంత ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైనందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. దాదాసాహెబ్ అవార్డుకు ఎంపికైనందుకు అమితాబ్
జమ్మూకశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కలిపించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం కాశ్మీర్ లో ఆంక్షలు విధించింది. ఆ ప్రాంతంలో భారీ ఎత్తున భద్రతాబలగాలను
ట్రబుల్ షూటర్( పీకే) ప్రశాంత్ కిశోర్ తో సినీ నటుడు రజనీకాంత్ భేటీ అయ్యారు. వీరి భేటీ ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. త్వరలో జరగనున్న
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ద్వైపాక్షిక చర్చల్లో పాలగొన్నారు. అనంతరం మోదీని డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రశంసలతో ముంచెత్తారు. మోదీని
న్యాయబద్ధంగా నిర్వహించాల్సిన కేజీబీవీ ఔట్ సోర్సింగ్ లెక్చరర్ల నియామకాలను సమగ్ర శిక్షా అభియాన్ అధికారులు పక్కదోవ పట్టించారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రతి బాలిక ఉన్నత చదువును అభ్యసించాలనే
నటుడు రజనీకాంత్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్తో భేటీ తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. తలైవా (రజనీకాంత్) రాజకీయాల్లోకి రావాలన్నది ఆయన అభిమానులకు 25 ఏళ్ల కల. అయితే
ఇప్పటికే భారీ వర్షాలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాలకు మరో పిడుగు వార్త, హికా తుపాను.. దక్షిణ భారతదేశంలో బీభత్సం సృష్టించేందుకు సిద్ధమైంది. రాగల 24 గంటల్లో.. ఏపీ,