నేడు అస్సాంలోని డిబ్రూగర్ జిల్లాలో వరుస పేలుళ్లు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని గ్రాహం బజార్లో తొలి పేలుడు సంభవించిందని, మరో పేలుడు గురుద్వారా వద్ద జరిగింది. దేశవ్యాప్తంగా రిపబ్లిక్
ప్రస్తుతం పాక్ దేశ ఆర్థిక వ్యవస్థ అంతంతమాత్రమే అన్న ప్రచారం కొన్నాళ్లుగా సాగుతుంది..కనీసం మంత్రులు విదేశాల టూర్ వెళ్లేందుకు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రధానిగా ఎన్నికైన
జనసేన పార్టీని నమ్ముకుని ఎన్నో ఆశలతో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన వారంతా పవన్ వ్యవహారశైలి కారణంగా, ఆ పార్టీ క్షేత్రస్థాయిలో బల పడకపోవడం వంటి కారణాలతో పాటు,
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి త్రివర్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ పట్టాభిషేకం దిశగా స్పష్టమైన సంకేతాలిచ్చారు. తాజాగా..సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తన పాత్ర
సిఎఎ పై అవసరమైతే నేను లీడ్ తీసుకుంటా అంటున్నారు కేసీఆర్. సీఏఏ అమలు అనేది కరెక్ట్ కాదు. అన్నీ రాష్ట్ర అసెంబ్లీలు వ్యతిరేకతగా చూపిస్తున్నాయి. రాజస్థాన్ సీఎం
స్థానిక ఎన్నికలలో జిల్లా మున్సిపాలిటీలోని 10 స్థానాలను బీజేపీ పార్టీ కైవసం చేసుకుందని మాజీ మంత్రి డీకే ఆరుణ హర్షం వ్యక్తం చేశారు. గద్వాలోని తన నివాసంలో
భారత్, పాక్ల కశ్మీర్ వివాదం ద్వైపాక్షిక అంశంమని మొదటి నుండి చెబుతూ వస్తోంది. అమెరికా మధ్యవర్తత్వాన్ని కూడా సున్నితంగా తిరస్కరించింది. ఈ నేపథ్యంలో భారత్ పొరుగు దేశమైన
కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో చేసిన విశేష సేవలకు గాను అర్హులైన వారికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. ఏటా
సిఎఎపై టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. సిఎఎ దేశానికి మంచిది కాదని, వందకు వందశాతం ఇది తప్పుడు నిర్ణయమని అన్నారు. సిఎఎను తమ పార్టీ
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి విమర్శలు గుప్పించారు. మూడు రాజధానుల ఆలోచన విఫలమైందని అన్నారు. అమరావతిని నా వారసత్వంగా జగన్ చూస్తున్నాడని